మునుగోడు బై పోల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. తాము డబ్బులు తీసుకున్నట్టు భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన విరూపాక్ష మూవీ(Virupaksha movie) నిన్న విడుదల కాగా..పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను(First Day Collections) వసూలు చేసింది. అయితే ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చుద్దాం.
తన ఆత్మహత్యకు(suicide attempt) గల కారణం సీఐ(CI Gopi) అంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా భూపాలపట్నంలో చోటుచేసుకుంది. మధ్యవర్తిగా ఉన్నందుకు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.
కథ నచ్చితే గ్లామర్ పాత్రల్లో నటించేందుకు కూడా సంయుక్తా మీనన్(Samyuktha Menon) సిద్ధమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల విడుదలన విరూపాక్ష మూవీలో సంయుక్తా మీనన్ గ్లామర్ బాగానే డోస్ పెంచింది. ఈ క్రమంలో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు సమాచారం.
సీనియర్ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్(sr Ntr) శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ప్రముఖ తమిశ నటుడు రజనీ కాంత్(rajinikanth) హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ నెల 28న ఏపీలోని విజయవాడలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
సుధీర్ బాబు(sudheer babu) నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర నుంచి టీజర్(Mama Mascheendra Teaser) విడుదలైంది. స్టార్ హీరో మహేష్ బాబు(mahesh babu) ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లలో నటించిన ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో ఓ సారి లుక్కేయండి మరి.
ఇటీవల కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చడం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం.. తాజాగా పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చడంపై మమతా బెనర్జీ స్పందించారు. ప్రజాస్వామ్యం వెళ్లిపోతే అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారు. కానీ ఇవాళ ఏకంగా రాజ్యాంగం మార్చేశారు.
ట్విట్టర్(twitter)లో వెరిఫికేషన్ టిక్ కోల్పోయిన చాలా మందిలో ఒకరు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). అయితే తాను డబ్బులు కట్టినా కూడా తనకు బ్లూ టిక్(blue tick) రాలేదని ఆయన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. బిగ్ బీ ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అమ్మాయిలను (మోడల్స్) వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై భోజ్పురి నటి సుమన్ కుమారి(Suman Kumari)(24)ని ముంబై పోలీసులు(mumbai police)అరెస్టు చేశారు. ఆ క్రమంలో ముగ్గురు మోడల్లను పోలీసులు రక్షించారు.
మధుమేహం(diabetes) ఉన్నవారు తీపి రుచిగల మామిడి(mango) పండును తినాలా లేక వద్దా అనే విషయంపై ఎల్లప్పుడూ కలవరపడతారు. అయితే మామిడి షుగర్ స్థాయిలను పెంచదు. పండిన మామిడి చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఈ క్రమంలో వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలగించిన పాఠ్యాంశాన్ని యథావిధిగా పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ డిమాండ్ చేసింది. విద్యను కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు తొలగిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి తొలగిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం తన అధికారిక బంగ్లా(Official Bungalow)ను ఖాళీ చేసే అవకాశం ఉంది. మరోవైపు అతని వస్తువులను అతని అధికారిక నివాసం నుంచి 10 జన్పథ్లోని అతని తల్లి సోనియా గాంధీ ఇంటికి ఇప్పటికే మార్చారు.