ఛత్తీస్గఢ్(chattisgarh)లో విషాదం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు నిశ్శబ్ధంగా మావోయిస్టులు(maoists) మళ్లీ రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర(Explosives) పేల్చారు.
వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు(ktr) అన్నారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ రైతులకు భరోసా కల్పించాలని కోరారు.
మహిళలు(women) ప్రయాణించేందుకు టూ వీలర్ బైక్(bike) బుక్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ రాపిడో(rapido) డ్రైవర్(driver) ఓ యువతి విషయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో ఆమె ఏకంగా ప్రయాణిస్తున్న బైక్ పై నుంచి దూకడం సంచలనంగా మారింది.
చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత సముద్రఖని(Samuthirakani)కి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతోపాటు PKSDT చిత్ర బృందం కూడా బర్త్ డే విశ్శేస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో సముద్రఖని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరో, RRR నటుడు జూనియర్ ఎన్టీఆర్(NTR) త్వరలోనే హాలీవుడ్లో(Hollywood) ఓ మూవీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే RRR మూవీలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో ఈ హీరో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ హీరో గురించి హాలీవుడ్ డైరెక్టర్(james gunn) కీలక వ్యాఖ్యలు చేశారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలో వివిధ విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లపై ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాలంటూ సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తొలగిస్తున్నట్లు(200 Artizens Dismiss) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మరికొందరు బుధవారం ఉదయంలోగా విధుల్లోకి రావాలని, లేని పక్షంలో వారిని కూడా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
తెలంగాణ(telangana)లో ధరణి పోర్టల్(dharani portal) వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోర్టల్ వల్ల సమస్యలు తీరకపోగా..మధ్యవర్తులే(brokers) ఎక్కువగా లాభపడుతున్నారని వెల్లడించింది.
మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు ఈమెయిల్ ద్వారా వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలోకి అంబులెన్స్, పోలీసు వ్యాన్లను మోహరించారు. పాఠశాల ఆవరణలో ఇంకా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని సౌత్ ఈస్ట్ DCP రాజేష్ డియో తెలిపారు. పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. బాంబ్ డిస్పోజ...
వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు మంచి అప్ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఇక నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. నిన్న సాయంత్రం వాట్సాప్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది.
హైదరాబాద్(hyderabad)లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి(heavy rain) పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు రోడ్లపై నీరు భారీగా చేరడంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో…ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకోవైపు ఓ చిన్నారి కూడా మృత్యువాత చెందింది.