నటి ప్రియాంక చోప్రా (Actress Priyanka Chopra) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పైన (Bollywood Industry) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.
సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.
Mexico migrant facility:మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం జరిగింది. సియుడాడ్ జుయారెజ్లో గల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వలసదారుల కేంద్రంలో (migrant facility) ఫైర్ యాక్సిడెంట్ (fire accident) అయ్యింది. ప్రమాదంలో 40 మంది (40 dead) చనిపోయారు. వీరంతా దక్షిణ అమెరికా, మధ్య అమెరికాకు చెందినవారని తెలిసింది.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పర్యటన అంటే చాలు నానా హైరానా చేస్తారు. తాజాగా వారి హడావుడినో లేదా సమన్వయ లోపమో తెలియదు కానీ విజయవాడవాసులు (Vijawada) మాత్రం రెండు గంటలు నరకం చూశారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ (Producer Bellamkonda Suresh) తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హీరోగా నటించిన, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో (Director Boyapati Srinu) వచ్చిన జయ జానకి నాయక సినిమా (Jaya Janaki Nayaka film) యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) తేదీని ఈ రోజు భారత ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. న్యూఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్లో గల ప్లీనరీ హాల్లో ఉదయం 11.30 గంటలకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేస్తారు.
Atchannaidu:టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు.
తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ash...
రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway-SCR) మంగళవారం హెచ్చరించింది.
పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
జపాన్(Japan)లో మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఇటీవలే జపాన్ లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారంగా చూస్తే ఉత్తర జపాన్ లోని హక్కైడోలో మంగళవారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తెలుస్తోంది.
ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ, అత్యంత అరుదుగా కొందరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు బిడ్డలకు జన్మినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఘటనే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Sirisilla District) జరిగింది. ముస్తాబాద్లోని(Mustabad ) పీపుల్స్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
తెలంగాణలో TSPSC ప్రశ్నాపత్రాల ఘటన కలకలం రేపుతోంది. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఇదిలా ఉండగా ఏప్రిల్4వ తేదీన జరగాల్సి ఉన్న హార్టీకల్చర్పరీక్షను(Horticulture Exam) టీఎస్పీఎస్సీ బోర్డు జూన్17వ తేదీకి వాయిదా వేసింది. కస్టడీ ముగియటంతో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు (Question papers leakage case) నిందితులు నలుగురిని సిట్అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావ్ (Minister Dharmana Prasada Rao) చేసిన కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు (Males) తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారని ధర్మాన అన్నారు. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమపధకాలు అందిస్తున్నారు. సీఎం జగన్(CM Jagan)ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన మూడు వేల...