వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ కోరారు. సీబీఐ (CBI) దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అర...
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే వీడియోలు, పోస్ట్లు (Viral Video) షేర్ చేస్తుంటారు. టెక్ కంటెంట్ క్రియేటర్ ధనంజయ్ పోస్ట్ చేసిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ముంబైలో (Mumbai) ఈ వీడియోను రికార్డు చేయగా బ్రిడ్జి కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకున్న తీరును ఇది వెల్లడించింది.
ఓ అబ్బాయితో డేటింగ్ లో ఉన్నానని తనను ఏడాది వరకు డిస్టబ్ చేయోద్దని నటి మాధవిలత(Madhavi Latha) తన అభిమానులను కోరింది. ఈ మేరకు తన ఇన్ స్టా(instagram) ఖాతాలో వీడియో(Video) పోస్ట్ చేసి వెల్లడించింది. అయితే తన పెళ్లి విషయాన్ని మరో ఏడాది పాటు ప్రస్తావనకు తీసుకురావద్దని వెల్లడించింది. ఈ సమయంలో ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనున్నట్లు స్పష్టం చేసింది.
హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్(Metro station) వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు (POLICE) వెల్లడించారు. మార్చి 28వ తేదీ నుంచి జులై...
కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. 2017లో ఓ నిరసనలో భాగంగా నవ్సారి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయంలోకి వెళ్లి టేబుల్పై ఉన్న ప్రధాని మోదీ(pm modI) ఫోటోను(photo) చింపిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే(congress mla) అనంత్ పటేల్(Anant Patel) దోషిగా తేలారు. అంతేకాదు అతనితోపాటు నేరారోపణకు పాల్పడిన ముగ్గురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
బాలీవుడ్ చిత్రనిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) కుమార్తె, అర్జున్ కపూర్(arjun kapoor).. సోదరి అన్షులా కపూర్(Anshula Kapoor) యాక్టర్ కాకపోయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్షులా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన చిత్రాలను పంచుకుని ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఆమె స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్(Rohan Thakkar)తో రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒక రొమాం...
శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్బంగా హైదరాబాద్లో మద్యం షాపులు, బార్ల మూసీవేతపై పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాములోరి కళ్యాణం (Ramulori wedding) సందర్బంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. భాగ్యనగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు.
Minister Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు... టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సైతం ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andra pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయించింది.హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ భవన్ లో (TDP Polit Bureau meeting) నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.
పులివెందుల(Pulivendula)లో తుపాకీ మోత(gun firing) మోగింది..ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు(gun firing) జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వికారాబాద్ (Vikarabad) నియోజనవర్గంలో అధికార బీఆర్ఎస్ (BRS) నేతల విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు గ్రూపుల మధ్య కుమ్ములాట జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్కు (Metuku Anand) వ్యతిరేకంగా ఓ వర్గం జిల్లా కేంద్రంలోని నాగేష్ గుప్తా ఫామ్ హౌస్లో(Gupta Farm House) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్లి గొడవకు దిగారు...
Revanth Reddy On KTR : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకు వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ని.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో కేటీఆర్ నే బాధ్యులుగా చేస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.. నేరంలో భాగస్వాముల పంపకాల్లో వచ్చిన భేదాల వల్లే ఈ ప్రశ్న పత్రాల కుంభకోణం బయటికి వచ్చిందని ఆరోపించారు.
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్(Group1 Mains) పరీక్షలను(exans) వాయిదా(Postponement) వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే UPSC సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్లో(Hyderabad) అప్పడే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న మెున్నటి వరకు వర్షాలతో వాతావరణ చల్లగా ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండలు త్రీవంగా ఉంటాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. ఈ వారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం (ఐఎండి) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసే అవ...