మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో ప్రజలు వేగంగా బరువు పెరుగుతున్నారు. అయితే అందరూ ఫిట్గా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి డైటింగ్, ఎక్సర్ సైజ్ లాంటి పద్దతులు పాటిస్తారు. వీటన్నింటి తర్వాత కూడా కొందరు బరువు తగ్గరు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. మన లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను.. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్లతో నిర్మిస్తోంది. అందుకే ఈ సినిమా పై మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ ఇప్పుడో విషయంలో మాత్రం కావాలనే.. ఫేక్ నెంబర్స్ చూపించి హైప్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ నడు...
ఫిల్మ్ ఛాంబర్ వద్ద చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సినీ నటి, లైగర్ ప్రొడ్యూసర్ చార్మీ(Charmy) స్పందించారు.
ఈ మధ్య నకిలీ బాబాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జనం కూడా పిచ్చి పట్టినట్లు వాళ్లనే నమ్ముతున్నారు. లక్షలు కోట్లు సమర్పించుకుంటున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాటకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని కాంగ్రెస్ తరఫున ప్రకటించారు. శుక్రవారం బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఒకప్పటి అగ్రహీరో సుమన్ తన కుటుంబం, జైలు జీవితం, ఆయన కూతురు పెళ్లి గురించి మొదటి సారిగా మీడియా ముందు మాట్లాడారు. అయితే తన కూతరు పెళ్లి గురించి స్పష్టతను ఇచ్చారు.
భారత వ్యాపార దిగ్గజం అంబానీ రిలయన్స్ జియో(reliance jio)ను దేశంలో తీసుకురావటం పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్(Recharge) చేసేందుకు వంద సార్లు ఆలోచించిన భారతీయులు ఇప్పుడు వందల రూపాయలతో నెలవారీ ప్యాకేజీలు కొనుగోలు చేస్తున్నారు.
'నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే' అంటూ ఖుషీ మూవీ లిరిక్స్ కు తగ్గట్టు సమంత(Samantha)తో విజయ్ దేవరకొండ రీల్ చేశాడు. అయితే సమంతకు తెలియకుండా ఈ రీల్ చేసినట్లు విజయ్ (Vijay devarakonda) తెలిపాడు.
త్వరలో పోస్టాఫీసు మీ ఇంటికి పప్పులు, బియ్యంతో పాటు పిండి లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేస్తుంది. ఇందుకోసం ఓఎన్సీడీ (Open Network For Digital Commerce) తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ట్రేడర్స్ అసోసియేషన్ క్యాట్తో తపాలా శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది.