మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi ) డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘దసరా’ మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ టీమ్కు బోలెడంత ప్రేమ, అదృష్టం, విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలుపుతూ.. మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి (Chamkeela Angeelesi Song) డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.
తెలుగుదేశం పార్టీ (TDP) 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, పీవీ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.
ఖలిస్తానీ నేత అమృతపాల్ సింగ్.(Amritpal Singh). మొదటిసారి ఒక వీడియోను విడుదల చేశాడు. పోలీసుల పద్మవ్యూహాన్ని తప్పించుకున్నానని, తనకు ఎవరూ ఎలాంటి హాని చేయలేదని అతడు, తనను ఎవరూ తాకలేరని ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. అంతే కాకుండా.. వచ్చే నెలలో జరిగే బైసాఖి పండుగ(Baisakhi festival) సందర్భంగా సిక్కు సమాజానికి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు సర్బత్ ఖల్సా అనే పాంథిక్ సిక్కుల సమావేశాన్ని నిర్వహించాలని స...
తెలంగాణలోని (Telangana) ప్రభుత్వం, ప్రవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరుకు ప్రభుత్వం వేసవి సెలవులు (summer holidays) ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని విద్యాశాఖ(Department of Education) తెలిపింది. అయితే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు SA – II ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్పందించారు. పార్లమెంటు సమావేశాల (Sessions of Parliament) సందర్భంగా సభలోకి ఎంటరవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)... తనను పలకరించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంను (MP Karti Chidambaram) పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది.
మాధురి దీక్షిత్ (Madhuri Dixit) విషయంలో మాత్రం నెట్ఫ్లిక్స్కి (Netflix) ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ (The Big Bang Theory) 'సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్ఫ్లిక్స్ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రాన...
Bandi Sanjay : తనకు కేటీఆర్ నోటీసులు పంపడం పై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు (Supreme Court) సీబీఐ కి కీలక ఆదేశాలు జారీ చేసింది.కేసు విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు వివేకా హత్యకేసు (Viveka murder case) దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేసిన టీంను సీబీఐ (CBI) మార్చేసింది. సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కొత్త టీంను ఏర్పాటు చేసింది.
బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ (MP Girish Bapat) కన్నుమూశారు. ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న పుణే (Pune) ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు.
Bypoll : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వయనాడ్ రాహుల్ గాంధీ నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పై అనర్హత వేటు వేయడంతో... ఆ నియోజకవర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తారని అందరూ భావించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scan) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను (MLC KAVITHA) మరోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపిన ఈడీ మరోసారి కొన్ని విషయాలపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తోంది. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Traffic Rules : దేశవ్యాప్తంగా రేపు శ్రీరామనవమి పండగను జరుపుకోనున్నారు. రేపు అన్ని రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్రమంలోనే నగరంలో రేపు రాముని శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తొలి సినిమా (Movie)తో కలిశారు.. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు (Love).. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి (Marriage) చేసుకున్నారు.. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. కొన్నేళ్లు గడిచాక వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సానుకూల వాతావరణంలో ఇద్దరు విడాకులు (Divorce) తీసుకుని చెరో దారిన వెళ్లిపోయారు. కానీ సమాజం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లను ఒంటరిగా ఉండనివ్వదు. ప్రతిచోట దానిప...
2024 అసెంబ్లీ ఎన్నికలు (andhra pradesh assembly elections 2024 ) ఎలా ఉంటాయనేది దేవుడి దయ (Sri Venkateswara Swamy) అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. అయితే వచ్చే ఎన్నికలు మాకు తెల్లగా, ప్రతిపక్షాలకు నల్లగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.