కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. శనివారం సాయంత్రం ఎక్కియార్ కుప్పం ఫిషింగ్ హామ్మెట్ లో స్థానికంగా తయారు చేసిన లిక్కర్ ను సేవించారు. ఇందులో ముగ్గురు మరణించగా 11మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అడ్మిట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున మద్యం సేవించిన వారు వాం...
కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లే రోహిణి తన మాటలతో అందర్నీ నవ్విస్తుంటుంది. ఇటీవలె రోహిణి ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నిన్న (మే 13) తన ప్రేమికుడు , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వారు గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే.
అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ నిమిత్తం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్( వైన్, బీర్) ని సర్వ్ చేసేలా అనుమతిని ఇస్తున్నట్లు తెలిపింది.
నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు తెగ ట్రోల్ చేసిన...వారాహి వెహికిల్ రోడ్డెక్కనుంది. అసలు వారాహికి ఏమైందని గట్టిగానే ట్రోల్ చేసింది అధికార వైసీపీ. సడెన్గా రోడ్డెక్కుతుందని జనసేన నాయకులు చెప్పడం ఇప్పుడు అధికార వైసీపీకి మింగుడు పడటం లేదు. రెండు మూడ్రోజుల నుంచి.... తెగ ప్రెస్ మీట్లు పెడుతున్న పవన్.....పొత్తులుంటాయని కరాకండీగా చెప్పేసారు. ఈ నేపధ్యంలోనే..వేర్ ఈజ్ వారాహి అంటూ తెగ ట్రోల్ చేశారు. అధిక...
ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ పాట్ రెస్టారెంట్(hotpot restaurant) దాదాపు సగం కొండను మొత్తం ఆక్రమించింది. అంతేకాదు ఇక్కడ ఒకేసారి 5,800 మంది భోజనం చేసే అవకాశం ఉందని నిర్వహకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రెస్టారెంట్ గిన్నిస్ రికార్డుల్లో కూడా చేరింది. అసలు ఈ హోటల్ ఎందుకు ఫేమస్సో ఇప్పుడు చుద్దాం.
ఇటీవల విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని చాలా మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారో అని మానసిక వేదనకు గురవుతున్నారు.