మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.
హీరో చైతన్యరావు(Chaitanya Rao)... లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా రంగమ్మా...రంగమ్మా (Rangamma...Rangamma) అనే పస్టు సింగిల్ను ప్రియదర్మితో విడుదల చేయించారు.'కంటిచూపు నిన్నుతాకి పోనంటుందమ్మా .. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ ..' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హెన్రీ (Prince Henry) సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ చరణ్(SP Charan) ఆలపిం...
హైదరాబాద్లో మళ్లీ వాన కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో కుండపోతగా పడుతోండగా.. కుత్బుల్లాపూర్లో చిన్న చిన్న రాళ్ల వాన పడింది.
కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు సిటీలో ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో గెలుపు ఎవరితో చెబుతున్న డాక్టర్ సీఎల్ వెంకటరావు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) తెలంగాణ పర్యటన సందర్బంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పలు ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్కు రానున్నారు. ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) పునురుద్దరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను (Vande Bharat Express) జెండా ఊపి ప్రారంభించనున్నారు.
బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
80 ఏళ్ల వయస్సులో షారుక్ ఖాన్తో కలిసి నటించేందుకు సిద్దమని రాణి ముఖర్జీ తెలిపారు. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్లో నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.
1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.
Navy Commander : ప్యారా చూట్ లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ఓనేవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ నుంచి కిందకు దూకే క్రమంలో ప్యారాచ్యూట్ తెరుచుకోకపోవడం తో ఇండియన్ నేవీ మెరైన్ కమాండో కన్నుమూశారు. శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.
తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.
MLA Kotam Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇటీవల వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కి ముందే... పార్టీ వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అప్పటి నుండి వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు.