తెలంగాణ (Telangana) లోపేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్లిక్ కమీషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో (CPDO) అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్...
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు(Food Habits) పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పండ్లలో ముఖ్యంగా అరటి పండు(Banana Fruit) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. చాలా మందికి ఉదయం పరగడుపున అరటి పండు(Banana Fruit) తినే అలవాటు ఉంటు...
హైదరాబాద్ (Hyderabad) లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) పడుతుంది. జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో (SR Nagar) భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. కొన్నిప్రాంతల్లో నాళాలు నీరు వరదలా ప్రవహిస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోల...
టీమిండియా, (Team India) ఆసీస్ జట్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. రెండో వన్డే మ్యాచ్ రేపు (మార్చి 19) విశాఖపట్నంలో (Visakhapatnam )జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కుర...
Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.
Bhatti vikramarka:కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పేదలపై భట్టి (bhatti) విక్రమార్క వరాలు కురిపించారు.
రాజస్థాన్లో (Rajasthan) మరో 19 నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో రాజస్థాన్లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి.అయితే, వీటిలో జైపూర్,(Jaipur) జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది.
సల్మాన్ ఖాన్(Salman Khan)ను చంపేస్తామని చాలా రోజుల నుంచి బెదిరింపు లేఖలు, వార్తలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) కూడా సల్మాన్ ను చంపేస్తానని అన్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైలులో గ్యాంగ్ స్టర్(Gangster) లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇటీవలె మీడియా ఇంటరాక్షన్ లో ఈ గ్యాంగ్ ...
Nara lokesh has injured:టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం (anantapuram) జిల్లాలో కొనసాగుతోంది. నిన్న యాత్ర సమయంలోనే ఎమ్మెల్సీ (mlc) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ 2 సీట్లను (tdp seats) గెలుచుకుంది. దీంతో లోకేశ్ను (Nara lokesh) కలిసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. వారిని కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు. అక్కడ తొక్కిసలాట (stampede) జరిగింది.
Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.
Ex president Of America : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్బుక్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్బుక్లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్బుక్ ఆయన అకౌంట్పై నిషేధం విధించింది.
తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు.