Cockroach in swiggy food:ఫుడ్ ఆర్డర్ (order) చేసిన ఓ వ్యక్తి ఖంగుతిన్నాడు. తన ఫుడ్తో పాటు అందులో బొద్దింక (Cockroach) కూడా వచ్చింది. వెంటనే బ్రాంచి వారితో మాట్లాడగా.. వెంటనే డబ్బులు రిటర్న్ (money return) చేసేసింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున జరిగింది.
హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడి మృతితో మలయాళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ సందర్భంగా సినీ నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇన్నోసెంట్ తో ఉన్న తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
Bonda uma:ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అగ్గిరాజేసింది. ఎమ్మెల్సీల కొనుగోలుకు సంబంధించి ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (rapaka varaprasad) టీడీపీపై ఆరోపణలు చేయడంతో.. వివాదం ముదిరింది. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తోండగా.. ఆ పార్టీ వ్యవహారశైలి ఇదేనని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.
మా బలం చూసి మాకు టిక్కెట్ ఇచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. తామిద్దరం డాక్టర్లమని, అప్పుడు లక్ష రూపాయలు పెట్టీ కొన్న భూమి ఇప్పుడు పది కోట్లు అయిందని అలా తమ ఆస్తులు పెరిగాయని చెప్పారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది.
ఏపీ నంద్యాల జిల్లా (Nandyala District) కొత్తపల్లి మండలం నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలో సప్తనదుల సంగమ తీరమైన సంగమేశ్వర క్షేత్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ (Mohan Bhagwat)సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ సాంప్రదాయాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వేపదారు శివలింగానికి, దిగువనున్న భీమారతి శివలింగాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS chief) ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆ...
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం (Gold medal) సాధించిన నిఖత్ జరీన్ను(Nikhat Zareen) సీఎం కేసీఆర్ అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘వియత్నాంకు(Vietnam) చెందిన బాక్సర్ న్యూయెన్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి ...
వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా (South Africa) గెలిచింది. వెస్టిండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే సఫారీ జట్టు అలవోకగా ఛేదించింది.ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ (West Indies) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన జాన్సన్ చార్లెస్ విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. చార్లెస్ (Charles) కేవలం 46 బంతుల్లో 1...
ఈజిప్టు(Egypt)లో పరిశోధకులు చేపట్టిన తవ్వకాల్లో కొత్త వాటిని గుర్తించారు. ఓ ఆలయం(Temple) కింద సుమారుగా రెండు వేలకు పైనే గొర్రె తలల(Sheep Heads) మమ్మీలు కనిపించాయి. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫారో రామ్సెస్ ఆలయంలో నైవేధ్యంగా ఉంచి మమ్మీ చేసిన గొర్రెల తలలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిస మమ్మీలు(Mu...
హైదరాబాద్ లో(Hyderabad) మరో బుక్ ఫెయిర్ వచ్చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ బుక్ ఫెయిర్ మార్చి 25వ తేదీన ఇర్రమ్ మంజిల్ (Irram Manzil) మెట్రో స్టేషన్తో అనుసంధానితమై ఉన్న నెక్ట్స్ ప్రీమియా మాల్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ వద్ద ఏప్రిల్ 02 వ తేదీ వరకూ జరుగనుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బుక్ ఫెయిర్లో(Book fair) 20కు పైగా జెనర్స్లో 10 లక్షల క...
ప్రధాని మోదీ(PM Modi) పర్యటన సందర్భంగా హైదరాబాద్ బీజేపీ(BJP) నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలు(Vande Bharat Rail) రానుండటంతో రైల్వే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఏపీ(AP)లోని విశాఖకు వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్ నుంచి తిరు...
OnePlus Nord CE 3 Lite 5G:మిడ్ రేంజ్లో వన్ ప్లస్ మరో మొబైల్ తీసుకొచ్చింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అప్ డేట్ వేరియంట్గా సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) తీసుకొస్తామని ప్రకటించింది. వచ్చే నెల 4వ తేదీన మొబైల్ లాంచ్ చేయాల్సి ఉంది. ఇంతలో మొబైల్ స్పెషిఫికేషన్స్ (Specifications) ఏంటో బయటకు రివీల్ అయ్యాయి.
బీజేపీ(BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆరోపించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ (BJP) అమలు చేస్తుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన విమర్మించారు. రాహుల్ గాంధీ (Rahul Gandi) పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్(Congress) పార్టీ చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో రేవంత్ పాల్గొన్నారు.
RK Roja:ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (mlc election results) ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ పుట్టించాయి. సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ సీటు (tdp seat) గెలవడంతో ఆ పార్టీ నేతలు వైసీపీపై (ycp) ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత, మంత్రి రోజా (roja) రియాక్ట్ అయ్యారు.