కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తేజస్వి స్వాగతించాడు. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ తో సమావేశమయ్యాడు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ ను కూడా సందర్శించాడు. నరేంద్ర మోదీ అరాచక పాలనను తేజస్వి యాదవ్ నిరసిస్తున్నాడు. ఇదే క్రమంలో తేజస్వి కుటుంబంపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.
TTD : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ తేదీ వరకు ఈ – వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో వేయనున్నారు. కొత్తవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు మొదలగునవి ఈ వేలం వేయనున్నారు.
Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు.
స్వాతంత్ర వీర సావర్కర్ ను (Veer Savarkar) అవమానిస్తే ఊరుకునేది లేదని శివసేన (Shiv Sena - UBT) అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని హెచ్చరించారు.
మంత్రి గారి కోపానికి ఇద్దరు అధికారులపై వేటు పడింది. అయితే ఈ వ్యవహారం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రిగా పెత్తనం.. అధికార దర్పం బాగానే ప్రదర్శిస్తున్న మంత్రి విశాఖకు, రాష్ట్రానికి మంత్రిగా ఏమైనా మేలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.
Ram charan 15th movie title:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా టైటిల్ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ రోజు చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది. మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్ అని తెలిపింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ లతో తమ దేశానికి వచ్చినందున, కెనడాను విడిచి వెళ్లాలని (deportation letters from the Canadian Border Security Agency) 150 మందికి పైగా విద్యార్థులకు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency-CBSA) ఇటీవల ఆదేశించింది.
Bilkis Bano case convict share stage:గోద్రా అల్లర్ల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) లైంగికదాడి చేసి.. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో 11 మంది దోషులకు గతేడాది ఇండిపెండెన్స్ డే ముందు సత్ప్రవర్తన కింద విడుదల అయ్యారు. దీనిపై బిల్కిస్ బానో (Bilkis Bano) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) కూడా ఆశ్రయించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) ఏ ప్రజాప్రతినిధి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) ఎలా తెలుసునని, వారు ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని ఎలా చెబుతారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు (Telugu Desam Party) నక్కా ఆనంద బాబు (Nakka Anand Babu) ప్రశ్నించారు.
Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.
Cockroach in swiggy food:ఫుడ్ ఆర్డర్ (order) చేసిన ఓ వ్యక్తి ఖంగుతిన్నాడు. తన ఫుడ్తో పాటు అందులో బొద్దింక (Cockroach) కూడా వచ్చింది. వెంటనే బ్రాంచి వారితో మాట్లాడగా.. వెంటనే డబ్బులు రిటర్న్ (money return) చేసేసింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున జరిగింది.
హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడి మృతితో మలయాళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ సందర్భంగా సినీ నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇన్నోసెంట్ తో ఉన్న తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
Bonda uma:ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అగ్గిరాజేసింది. ఎమ్మెల్సీల కొనుగోలుకు సంబంధించి ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (rapaka varaprasad) టీడీపీపై ఆరోపణలు చేయడంతో.. వివాదం ముదిరింది. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తోండగా.. ఆ పార్టీ వ్యవహారశైలి ఇదేనని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.
మా బలం చూసి మాకు టిక్కెట్ ఇచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. తామిద్దరం డాక్టర్లమని, అప్పుడు లక్ష రూపాయలు పెట్టీ కొన్న భూమి ఇప్పుడు పది కోట్లు అయిందని అలా తమ ఆస్తులు పెరిగాయని చెప్పారు.