TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ అచ్చంపేటకు వెళ్లనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే ఆదివాసి చెంచుల 108 జంటలకు వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వివాహాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం తిరిగి రాజ్భవన్కు వెళ్తారు.