తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పున: పంపిణీకి ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యులన్ విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే తెలంగామ వాదనలు పూర్తిచేయగా.. ఏపీ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ దఫాలో ఏపీ వాదనలు ముగిస్తే అనంతరం రెండు రాష్ట్రాలు రాత పూర్వక వాదనలు సమర్పించాల్సి ఉంటుంది.