AP: రాష్ట్ర సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ను ప్రభుత్వం పొడిగించింది. సస్పెన్షన్ను ఈ ఏడాది నవంబరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సంజయ్పై వచ్చిన అభియెగాల మేరకు 2024 డిసెంబర్ 3న ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.