AP: వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులతో జగన్ సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
Tags :