AP: హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. సీజే కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.