AP: ప్రకాశం జిల్లా పొన్నలూరు హైస్కూల్లో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమంలో మంత్రి డీఎస్బీవీ స్వామి పాల్గొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమన్నారు.