TG: దేశంలోని 550 సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం అతిపెద్దది. 8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహం. నాడు కోటీ 80 లక్షల మంది జనాభా ఉంటే అందులో 50 శాతం తెలుగువారే. 25% మరాఠీ, 12% ఉర్ధూ, 11% కన్నడ, ఇతర భాషల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచ ధనికుల్లో ‘నిజాం’ ఒకడని చరిత్ర చెబుతోంది. 1948 Sep 17న ఈ సంస్థానం ఆపరేషన్ పోలోతో భారత్లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మెదలైంది.