AP: అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం ఎదురైంది. అభిమానులు ఒక్కసారిగా చంద్రబాబు కాన్వాయ్కు అడ్డంగా దూసుకకొచ్చారు. పరిస్థితిని అదుపుతప్పడంతో అభిమానులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అభిమానులను అదుపు చేయడంలో విఫలం కావడంతో సభ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.