Mukesh Ambani : ముకేష్ అంబానీ.. పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే ముందుగా వినపడేది ఆయన పేరే. ఈ విషయంలో మరోసారి ఘనత సాధించారు. ఆసియాలోనే ప్రపంచ కుబేరుడిగా ఆయన నిలిచారు.
Corona Cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా నాలుగు వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి.
భారతదేశ గొప్ప సంపదగా భావించే చరిత్రను వక్రీకరించేందుకు సిద్ధమైంది. విద్యను కాషాయీకరణ చేయడం తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ సిలబస్ లో భారీ మార్పులు చేస్తోంది. 12వ తరగతి సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలు తొలగించారు. దీంతో పాటు హిందీ పుస్తకంలో కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్ లు తొలగించింది.
పెను ప్రమాదాన్ని తప్పించిన వృద్ధురాలికి రైల్వే అధికారులు (Railway officials) ఘనంగా సన్మానించారు. కర్ణాటకలోని(Karnataka) మంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళూరుకు(Mangalore) చెందిన చంద్రావతి అనే 70 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. వారి ఇంటికి దగ్గర్లో రైల్వే ట్రాక్ (Railway track) ఉంది. గత నెల 21 న రైల్వే ట్రాక్ పై చెట్టు కూలిపడడం చంద్రావతి చూసింది. ఈ విషయం రైల్వే అధికారులను చెప్పి, అప్రమత్తం చ...
ప్రస్తుతం ఎన్నికల వేళ కేసీఆర్ సూచనతో ఎంఐఎం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకే ఎంఐఎం జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
గిఫ్ట్ లో పేలుడు పదార్థాలు ఉంచి తానే గిఫ్ట్ గా ఇచ్చినట్లు సర్జు అంగీకరించాడు. తనను కాదని వేరొకరిని వివాహం చేసుకుంటుందనే అక్కసుతో ఈ పనికి పాల్పడ్డానని సర్జు వివరించాడు.
అవినీతి ప్రభుత్వమైన బీజేపీని సాగనంపేందుకు కన్నడ ప్రజలు చూస్తున్నారని తేలింది. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయనున్నారని సమాచారం.
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
KTR On Modi : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు.
ప్రధాని మోడీ డిగ్రీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ థాకరే, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత అజిత్ పవార్ తప్పుబట్టారు. డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదన్నారు.
Rahul Gandhi : తన లోక్ సభ సభ్యత్వ రద్దుతో ఢిల్లీ తుగ్లక్ రోడ్డు లోని ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని కేంద్రం రాహుల్ గాంధీకి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు పలువురి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఆయన కోరుకుంటే తన నివాసంలో ఉండవచ్చునని పార్టీ చీఫ్ మలిఖార్జున్ ఖర్గే ఇదివరకే ఆయనను ఆహ్వానించారు.