• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Cell Phone Swallow సెల్ ఫోన్ మింగేసిన యువతి.. ఎందుకంటే

కోపంలో అకస్మాత్తుగా చైనా కంపెనీకి చెందిన సెల్ ఫోన్ ను అమాంతం నోట్లో వేసుకుని మింగేసింది. ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడింది.

April 7, 2023 / 08:02 AM IST

Bandi Sanjay Arrest: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి బెయిల్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి బెయిల్ వచ్చింది.

April 7, 2023 / 07:18 AM IST

Puttur BJP MLAతో సన్నిహితంగా మహిళ.. ఇరువురు కంప్లైంట్, బెదిరింపు కాల్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాసలీలల ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 6, 2023 / 09:06 PM IST

Painfulగా ఉంది.. కుమారుడు బీజేపీలో చేరికపై ఏకే ఆంటోని

కాంగ్రెస్ ముఖ్య నేత ఏకే ఆంటోని కుమారుడు.. అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తనకు చాలా బాధగా ఉందని ఏకే ఆంటోని అన్నారు.

April 6, 2023 / 08:25 PM IST

Harish Rao Satires : ప్రధాని మోదీపై మంత్రి హరీష్ రావు సెటైర్లు..!

Harish Rao : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో... మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

April 6, 2023 / 04:45 PM IST

Congressకు షాక్.. బీజేపీలో చేరిన అనిల్ ఆంటోని

మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

April 6, 2023 / 04:09 PM IST

Karnataka : కోడి కూర రుచి చూడలేదని.. కొడుకును చంపిన తండ్రి

కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్‌ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు.

April 6, 2023 / 03:09 PM IST

Bandi Sanjay Arrest: విడుదల కోసం లంచ్ మోషన్, బండిపై లోకసభనే తప్పుదారి పట్టించిన కేసిఆర్ అంటూ…

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.

April 6, 2023 / 02:04 PM IST

Jagarnath Mahto జార్ఖండ్ మంత్రి కన్నుమూత.. సీఎ: దిగ్భ్రాంతి

కరోనా అనంతరం కోలుకున్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఊపిరితిత్తులు మార్చుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. చికిత్స పొందుతూ రెండేళ్ల అనంతరం మృతి చెందాడు.

April 6, 2023 / 01:30 PM IST

Padma Awards: ముస్లీంలకు ఏమీ ఇవ్వరనుకున్నా.. నా ఆలోచన తప్పని మోడీ నిరూపించారు

తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.

April 6, 2023 / 01:08 PM IST

M Modi: హనుమంతుడే బీజేపీకి స్ఫూర్తి, భారత్‌కు బజరంగ్ బలి అంతటి శక్తి

హనుమంతుడు బీజేపీకి స్ఫూర్తి అని, బజరంగ్ బలి వంటి శక్తి ఇప్పుడు భారత్ లో కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

April 6, 2023 / 12:25 PM IST

RBI Policy: వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

April 6, 2023 / 11:48 AM IST

hanuman janmotsav: హనుమాన్ శోభాయాత్ర, ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి గుడి వరకు జరుగుతుంది.

April 6, 2023 / 10:21 AM IST

Padma Awards 2023 పురస్కారాలు పొందిన ఆయా రంగాల ప్రముఖులు

పద్మ అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా రంగాల్లో పురస్కారాలు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పద్మభూషణ్ చినజీయర్ స్వామి పొందారు. ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు స్వీకరించాడు.

April 6, 2023 / 09:47 AM IST

Vande Bharat Express: మూడోసారి రాళ్ల దాడి, విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పైన మూడోసారి రాళ్ల దాడి జరిగింది.

April 6, 2023 / 09:37 AM IST