Tiger Count:వైల్డ్లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన పులుల గణనలో భారతదేశంలో 3,800 పులులు ఉన్నాయని పేర్కొంది. గతేడాది వీటి సంఖ్య దాదాపు 3,700గా ఉంది. వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కర్నాటక, మధ్యప్రదేశ్లలో మచ్చల పులులు ఎక్కువగా ఉన్నాయి.‘ప్రాజెక్ట్ టైగర్ కౌంట్’ అనే ప్రచారం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలో పులుల అభయారణ్యంలో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. పశ్చి...
PM Modi:ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం తెలంగాణలోని హైదరాబాద్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం తమిళనాడులోని చెన్నైలోని ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన కొత్త టెర్మినలన్ ప్రారంభించారు. చెన్నై విమానాశ్రయంలో అత్యాధునిక నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ఎన్ఐటీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళన...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అస్సాం(Assam)లోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్(Tezpur Air Force Station) నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి 30 నిమిషాల విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్లో కనిపించారు.
Dowry: కూతురికి నచ్చాడని తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లప్పుడు రూ.25 లక్షల కట్నం, నగలు ఇచ్చాడు. కానీ, కట్నంగా ఇస్తానని చెప్పిన ‘లగ్జరీ’ కారు రాలేదన్న కారణంతో ఓ భర్త భార్యను వదిలేసి పరారీ అయిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు తండ్రి తన కుమార్తె బయోడేటాను మ్యాట్రిమోనియల్ సైట్లో పోస్ట్ చేశాడు. అతన్ని చూసి డాక్టర్ హిసార్. అబీర్ గుప్తాకు...
Gold Smuggling: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు బంగారం స్మగ్లింగ్కు అడ్డాగా మారింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. దీంతో బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువైంది. గత పదకొండు నెలల్లో ముంబై విమానాశ్రయం ద్వారా 604 కిలోల బంగారం అక్రమంగా రవాణా అయింది. దీని ఖరీదు 340 కోట్ల రూపాయలు. ఈ డే...
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(TejpurAir Force Station) లో యుద్ద విమానంలో విహరించారు. సుఖోయ్(Sukhoi) లో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ (Pratibha Patil) తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు.
ఇండియా(india)లో మళ్లీ కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. క్రమ క్రమంలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 6,155 కరోనా కేసులు(covid update) నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.
ప్రముఖ తమిళ సినీ హీరో విశాల్ (heroVishal) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్(Movies released) కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Prod...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది . టిక్రీ కలాన్లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి.
మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్లో మరో భారీ ప్లెక్సీ వెలిసింది. మోడీ కుటుంబం స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో రాజకీయ నేతలు తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
పేద ఖైదీల కోసం కేంద్ర హోమ్ శాఖ (Central Home Department) నూతన పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.నేరాలు నిరూపించబడితన తరువాత కోర్టు విధించిన జరిమానాల (fines) ను కట్టలేని, బెయిల్ ఫీజు(Bail Fee)ను కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించింది.
తెలంగాణలో BRS పార్టీకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు బీజేపీ(BJP) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(bandi sanjay)కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ మేరకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ? అది కేసీఆర్, BRS పార్టీపై ఎలా ప్రభావం చూపుతుందని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.