• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Anand Mahindra : నిమిషాల్లో వేలాది వేడి వేడి ఇడ్లీలు రెడీ .. వీడియోవైరల్

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) తన ట్విట్టర్ లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా..ఈసారి వేడి వేడి ఇడ్లీలో తయారు చేసే వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లను ఆకట్టుకునే వీడియోలో షేర్ చేయటంతో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తన దృష్టికి వచ్చిన ఆసక్తికర విషయాలూ షేర్ చేస్తు వారిని మరింతగా ప్రోత్సహిస్తుంటారు. తాజాగా వేడి వేడి ఇండ్లీల వీడి...

April 3, 2023 / 02:26 PM IST

Maneka Gandhi: గాడిద పాలతో తయారైన సబ్బు వాడితే అందం

గాడిద పాలతో చేసిన సబ్బులను ఉపయోగిస్తే ఆడవాళ్లు అందంగా కనిపిస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.

April 3, 2023 / 03:06 PM IST

Modi: అవినీతి పరులకు భయం పట్టుకుంది..సీబీఐపై ఒత్తిడి లేదు

సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీతి పరులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.

April 3, 2023 / 02:14 PM IST

Encounter: ఐదుగురు నక్సలైట్స్ హతం..మృతుల్లో ఇద్దరు కీలక నేతలు

జార్ఖండ్(jharkhand) పోలీసులతో ఛత్రా(chatra)లో జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్యకు గురైన ఐదుగురిలో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయని ప్రకటించారు.

April 3, 2023 / 01:49 PM IST

Uddav Thakre మోదీపై కామెంట్స్..! ఆ విషయం చెప్పడానికి సిగ్గు ఎందుకు..?

Uddav Thakre : ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ క్వాలిఫికేషన్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాన్ని మొదట మొదలుపెట్టింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.

April 3, 2023 / 01:20 PM IST

చల్లారని Sri Rama Navami ఘర్షణలు.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత

ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చెలరేగిన అల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.

April 3, 2023 / 11:36 AM IST

Kannur Express : ట్రైన్‌లో ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

కేరళలో దారుణం జరిగింది. ఇద్దరు రైలు (Train) ప్రయాణికుల మధ్య గొడవ తలెత్తంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్ (passenger)పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అళపుజ కన్నూర్ ఎక్స్‌ప్రెస్ ( Alappuzha Kannur Express) రైల్లో ఈలాతూర్ (eelathur)వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడిని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు రంగంలోకి దిగి ట్రైన్‌లో చైన్ లాగారు.

April 3, 2023 / 09:27 AM IST

Arvind Kejriwal మూడో రాష్ట్రంపై కేజ్రీవాల్ కన్ను.. 2026 కోసం ఇప్పటి నుంచే వ్యూహం

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్ రెండు స్థానాలు సంపాదించకుంది. ఓటింగ్ శాతం భారీగా వచ్చింది. దీంతో ఆప్ హవా మొదలైంది. పంజాబ్ లో వ్యవహరించిన మాదిరి అక్కడ కేజ్రీవాల్ వ్యూహం రచిస్తున్నాడు. చాపకింద నీరులా పార్టీని విస్తృతం చేస్తున్నారు.

April 3, 2023 / 09:27 AM IST

Odisha బాలుడి వెనుక భాగంలో దిగిన గడ్డపార.. అతికష్టమ్మీద తొలగింపు

గతంలో ఇదే ఆస్పత్రి వైద్యులు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న స్టీల్ గ్లాస్ తొలగించారు. అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రి వైద్యులు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. 

April 3, 2023 / 09:01 AM IST

Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్ 8న ప్రారంభం!

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

April 2, 2023 / 02:55 PM IST

KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి

ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.

April 2, 2023 / 01:50 PM IST

Degree ఉన్నవారికి కొలువు లేదు.. లేనివారికి మాత్రం.. మోడీపై కవిత విమర్శలు

ప్రధాని మోడీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. దేశంలో నిరుద్యోగిత రేటు 7.8 శాతంగా ఉందని.. 3 నెలల గరిష్ట స్థాయికి చేరిందని చెప్పారు.

April 2, 2023 / 01:46 PM IST

Viral Video: రోడ్డుపై పప్పును ఎత్తిన పోలీస్..మెచ్చుకుంటున్న నెటిజన్లు

ఓ వృద్ధుడికి ఇద్దరు పోలీసులు(police) సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పప్పును పోలీసులు ఓపికతో సేకరించి సంచిలోకి ఎత్తారు. ఇది చూసిన నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.

April 2, 2023 / 01:28 PM IST

Riots: బీహార్ లో అల్లర్లు ..ఒకరి మృతి, 80 మంది అరెస్టు

బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.

April 2, 2023 / 12:44 PM IST

Indiaలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3824 పాజిటివ్ కేసులు వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

April 2, 2023 / 12:18 PM IST