• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Amrith Bharat Express: రేపే పట్టాలెక్కనున్న ఇండియాస్ హైస్పీడ్ ట్రైన్

కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమృత్ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రారంభించనున్నారు.

December 29, 2023 / 04:08 PM IST

Corona Case : 24 గంటల్లో 797 కొత్త కరోనా కేసులు, ఐదుగురి మృతి

ఒకవైపు దేశం మొత్తం నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.

December 29, 2023 / 03:48 PM IST

Akhu Chingangbam : మణిపూర్ గాయకుడు అఖు చింగంగ్‌బామ్‌ కిడ్నాప్

మణిపూర్ గాయకుడు, గీత రచయిత అఖు చింగంగ్‌బామ్‌ను కొందరు దుండగులు తుపాకీతో కిడ్నాప్ చేశారు. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా మెయిటీ, కుకీ వర్గాల మధ్య హింస జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

December 29, 2023 / 03:25 PM IST

Delhi: తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుంది

తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్య అభ్యర్థన మేరకు కోర్టు తీర్పునిచ్చింది.

December 29, 2023 / 11:18 AM IST

Rice: రైస్‌పై కేంద్రం కీలక నిర్ణయం..సామాన్యులకు గుడ్ న్యూస్

సన్నబియ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. భారత్ బ్రాండ్ రైస్ పేరుతో సన్న బిర్యాన్ని కేజీ 25 రూపాయలకే అందించేందుకు సిద్ధమైంది.

December 28, 2023 / 09:59 PM IST

Marchant Navy Sailor: నడి సముద్రంలో భారత నావికుడు మిస్సింగ్

నౌకలో విధుల్లో ఉన్న నావికుడు అదృశ్యమయ్యారు. తుర్కియేలోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి కనిపించకుండా పోయారు. ఆచూకీ లేదని నావికుడి కుటుంబం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

December 28, 2023 / 08:27 PM IST

Karnataka: సీఎం సంచలన నిర్ణయం.. ఇక బోర్డులన్నీ ఆ భాషలోనే ఉండాలి

కన్నడలోనే సైన్ బోర్డులు ఉండాలని నిరసన తెలిపిన కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలను అరెస్టు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కన్నడ అనుకూల సంస్థలు మండిపడ్డాయి.

December 28, 2023 / 06:06 PM IST

Ayodhya Ram Mandhir: చేరుకున్న 620 కిలోల బరువున్న గంట

జ‌న‌వ‌రి 22న అయోధ్య రామాల‌యంలో రాముడి విగ్ర‌హా ప్రాణ ప్ర‌తిష్టకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో అయోధ్యకు 620 కిలోల బరువున్న గంట కూడా చేరుకుంది.

December 28, 2023 / 05:18 PM IST

Ram Mandir Inauguration: రాముడి విగ్రహ ప్రతిష్టాపనలో మోడీతో పాటు ఆ నలుగురు.. వారెవరంటే ?

వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరుగనుంది. ఆ సమయంలో గర్భగుడిలో కేవలం 5 మంది మాత్రమే ఉంటారు.

December 28, 2023 / 04:38 PM IST

Priyanka Gandhi : ఈడీ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరు

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కష్టాలు పెరుగుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూమి కొనుగోలుకు సంబంధించిన కేసులో ప్రియాంక గాంధీ పేరును ఈడీ చార్జ్ షీట్‌లో చేర్చింది.

December 28, 2023 / 04:20 PM IST

Corona Update :24గంటల్లో 702కొత్త కరోనా కేసులు.. ఏడుగురు మృతి

దేశంలో మరోసారి కరోనా కలకలం రేపింది. బుధవారం ఒక్కరోజే 702 కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్యతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య 4,097కి పెరిగింది.

December 28, 2023 / 03:57 PM IST

Bomb threats: 7 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు బెదిరింపులు దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు వచ్చాయి.

December 28, 2023 / 03:41 PM IST

Hafiz Muhammad Saeed: టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించండి

అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా ఫౌండర్ హఫీజ్ ముహమ్మద్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌కు అధికారకి అభ్యర్థన అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

December 28, 2023 / 03:11 PM IST

Ram Mandir : రామ మందిర ప్రారంభోత్సవానికి 3లక్షల మంది.. నెట్ వర్క్ ప్రాబ్లం రాకుండా ప్రభుత్వం చర్యలు

రామ మందిర ప్రారంభోత్సవానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు అయోధ్యకు చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో నెట్‌వర్క్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో టెలికాం కంపెనీల నెట్‌వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది.

December 28, 2023 / 03:07 PM IST

Reliance Bharatgpt: చాట్ జీపీటీకి పోటీగా భారత్ జీపీటీ

ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్‌జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుందని ఆకాశ్ అంబానీ తెలిపారు.

December 28, 2023 / 02:01 PM IST