సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విన్నవిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె(Project K)' పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎండింగ్కు వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ కె సినిమాకు పొలిటికల్ సెగ అంటుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ప్రాజెక్ట్ కెకి ఏపి రాజకీయానికి ఏంటి సంబంధం?
సినిమా తారలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా లవ్ ఎపైర్లకు సంబంధించిన వార్తలు అయితే కోకొల్లలు. తాజాగా రష్మిక మందాన(rashmika mandanna), హీరో బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas) ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కాగా, ఈ రూమర్స్ పై బెల్లంకొండ స్పందించారు. దీంతోపాటు ఆయన సీరియస్ అయ్యారు.
మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి నిమ్స్ లో చేర్పించి మెరుగైన వైద్యం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి చేయూతనందించాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించినట్లు చెప్పారు.
మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్తో నిహారిక(konidela Niharika)కి మంచి పాపులారిటీ ఉంది. అప్పట్లో ఏవో సిరీస్లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు కూడా చేసింది. దాంతో నిహారికకు హీరోయిన్గా తెగ ఇంట్రెస్ట్ ఉందని అంతా అనుకున్నారు. కానీ మెగా అభిమానులు ఆమెను కాస్త వ్యతిరేకించారు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలున్నారు. కానీ నిహారిక హీరోయిన్ అనేసరికి.. కాస్త భయపడ్డారు. అయితే మళ్లీ ఇప్పుడు...
తొలుత తెలుగు సినిమాతో పరిచయమై సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు ఖుష్బు. అందం అంటే ఖుష్బుదే అని అభిమానుల చేత అనిపించుకున్నారు. అందుకు ప్రతీకగా తనకు గుడి కూడా కట్టి దేవతగా కొలుస్తున్నారు.
ప్రముఖ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించారనే వార్తలపై అతని సోదరి స్పందించారు. ప్రస్తుతం చనిపోలేదని, హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపింది. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కొంచె రికవరీ అయిన నేపథ్యంలో రూమ్ షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో శరత్ బాబు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని వెల్లడించారు. ఇది కూడా చూడండి: R...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మే 5న రిలీజ్కు రెడీ అవుతున్న కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా పై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేరళ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. అయినా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కు రెడీ అవుతోంది.సెన్సార్ వాళ్లు 10 కట్స్తో 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు(supreme court) ఈ సినిమా వి...
రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడి...
చైతు తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. ఈ గేమ్ లో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్నా సినిమాల్లో ఓజి(OG)పై భారీ అంచనాలున్నాయి. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అందుకు తగ్గట్టే ఈ ప్రాజెక్ట్ నుంచి నుంచి కాస్ట్లీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేకర్స్. అంతే కాదు.. పవన్ను కూడా చాలా కాస్ట్లీగా చూపిస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్గా లేటెస్ట్ వైరల్ లుక్ అని చెప్పొచ్చు. ఈ లుక్లో పవన్ వాడినా బ్రాండ్స్ అండ్ వాటి రేటు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తె...
కెజియఫ్(KGF) అంటే.. కర్ణాటకలో ఉండే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బంగారు గనులను మొత్తం తవ్వేశారు. దాంతో అప్పట్లోనే కెజియఫ్ను మూసి వేశారు. అయితే కెజియఫ్ పేరుతో.. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపింది. కెజియఫ్ బ్యాక్ డ్రాప్లో అల్లుకున్న ఫిక్షనల్ కథ ఇది. అందుకే ఇప్పుడు కెజియఫ్ బ్యాక్ డ్రాప్లో మరిన్ని సినిమాలు ...
డింపుల్ హయాతీకి ఒక అభిమాని గుడి కడతాను అన్నాడు. అలా అనగానే ఆ అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఎవరికీ మళ్ళీ అలాంటి ఆలోచన కూడా రాకుండా చేసింది డింపుల్.
పుష్ప2 రిలీజ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) క్రేజ్ మరింతగా పెరగనుంది. ఇప్పటికే బాలీవుడ్లో ప్రభాస్ రేంజ్లో సందడి చేస్తున్నాడు బన్నీ. అందుకే.. ఖచ్చితంగా పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత.. బాలీవుడ్లోను బన్నీ జెండా పాతేయడం ఖాయం. ఇలాంటి సమయంలో ఫ్లాప్ డైరెక్టర్తో బన్నీ సినిమా చేస్తాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల విడుదలైన పుష్ప 2(Pushpa 2) గ్లింప్స్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. గ్లింప్స్లో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మరోవైపు అల్లు అర్జున్ లుక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రైట్స్ని టి సిరీస్ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.