ఇప్పుడంటే లవర్ బాయ్ హీరో అంటే ఠక్కున చెప్పడం కష్టం కానీ.. ఒక దశాబ్దం ముందుకి పోతే.. దాదాపుగా తరుణ్ పేరే చెబుతారు. కానీ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు తరుణ్. దాంతో తరుణ్ మళ్లీ రీ ఎంట్రి ఇస్తే బాగుటుందని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా తరుణ్(Tarun) రీ ఎంట్రీ పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా(Urvashi Rautela) ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడంలో ముందుంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. రెడ్ కార్పెట్ పై హోయలు ఒలికించింది. అయితే.. తొలిసారి పింక్ గౌను లో దర్శనమిచ్చి, మెడలో బల్లి నక్లెస్ తో భయపెట్లిన ఆమె, రెండోరోజు ఐశ్వర్యారాయ్(Aishwarya Rai)ని కాపీ చేసింది.
ఈ మధ్య కాలంలో ఊరు ఊరంతా కదిలేలా చేసిన సినిమా బలగం(Balagam). తెలంగాణ నేపథ్యంలో తక్కువ బడ్జెతో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర బలగం చూపించిన ఈ సినిమా.. భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రికార్డ్స్ స్థాయిలో టీఆర్పీ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
బిచ్చగాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంథోని ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు(మే 19న) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు2(Bichagadu2 Movie) ఈరోజు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకలు అభిప్రాయం సహా ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
లాల్ సలామ్ మూవీ(Laalsalam Movie)లో మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రజినీ(Rajanikanth) చేస్తున్నారు. ఇటీవలె ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
బిగ్ బాస్6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా ఖుషి సినిమా నుంచి తాజాగా విడుదలైన పాటకు రీల్స్ చేసింది. ప్రస్తుతం ఆ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్(Salmankhan) నటిస్తున్న తాజా సినిమా టైగర్ 3. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సినిమాలకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు2. ఈ మూవీ మే 19న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అడివి శేష్, మరో హీరో ఆకాష్ పూరి విచ్చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎఢిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో మూవీ ఫస్ట్ కాపీని ఆమె ఓ స్పెషల్ పర్సన్ కి చూపించింది. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మామ, అల్లుళ్లు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటు.. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో పవన్ లుక్ అదిరిపోయింది.
నేడు సినీ పెద్ద సమక్షంలో లైగర్ సినిమా ఎగ్జిబిటర్లు తమ నిరవధిక దీక్షను విరమించుకున్నారు.
బేబమ్మ కృతి శెట్టి మారిపోయిందా? అంటే ఔననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. కృతి అంతకు ముందులా లేదు.. చాలా గ్లామర్గా కనిపిస్తోంది.. అమ్మడి ఫేస్లో చాలా మార్పులు వచ్చాయి.. కృతి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మకు మండిపోయింది. మరి కృతి ఏం చెబుతోంది.
సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దసరా టార్గెట్గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సీనియర్ బ్యూటీ తమన్నాను ఐటెం సాంగ్ కోసం అనుకుంటున్నారట. అందుకు మిల్కీ బ్యూటీ భారీగా డిమాండ్ చేస్తోందట.
ఎందుకో అక్కినేని మూడో తరం హీరోలు ప్రస్తుతం బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నారు. కొడుకులే కాదు తండ్రి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ బాక్సాఫీస్ రేసులో వెనకబడిపోయారు. ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలు ఇచ్చిన నష్టం ఇంకెవరు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో నాగార్జున మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.