మహానటుడు ఎన్టీఆర్ జన్మించి నూరు సంవత్సరాలు పూర్తికానుంది. ఆ సందర్భంగా ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నెల రోజుల నుంచి శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ సమయంలోనే దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు రవితేజ(Raviteja). పూరీ జగన్నాథ్(Puri jaganath) డైరెక్షన్లో వచ్చిన ఇడియట్(Idiot) సినిమాతో స్టార్ డమ్ అందుకున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నిర్మాతల(Producers) పాలిట వరంగా మారారు. తనదైన మార్క్ యాక్షన్ తో మాస్ మహారాజ ఇమేజ్ సంపాదించుకున్నారు.
పోయిన సంక్రాంతికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్తో 'వారిసు' సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇదే జోష్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. బాలీవుడ్లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్తో డ్యూయెల్ రోల్ చేయించబోతున్నాడు.
ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెర స్టార్ గా ఎదిగారు సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer). కమెడియన్ నుంచి యాంకర్ గా మారి పెద్ద షోలకు హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. అడపదడపా వెండితెరపై కమెడియన్ పాత్రలు వేస్తూ హీరోగా మారారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి కన్నుమూశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా నేడు చనిపోయారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ట్యాంక్ బండ్ ఒడ్డున కొలువైన సచివాలయాన్ని ప్రత్యేకంగా విజయేంద్ర ప్రసాద్ తిలకించారు. సచివాలయం లోపల భవనాలు, ఫ్లోరింగ్, గార్డెనింగ్ వంటి అన్నిటిని చూశారు. అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం అద్భుతం
ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకుల్లో ముందువరుసలో నిలిచారు ఎస్. ఎస్. థమన్(S.S.Thaman). ఆయన టాలీవుడ్(Tollywood) లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ, కెరీర్ మొదటి నుంచి థమన్ ను `కాపీ క్యాట్` అంటూ పిలుస్తారు.
ప్రస్తుతం యావత్ సినిమా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే అది రాజమౌళి, మహేష్ బాబు సినిమానే. అసలు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్డేట్స్ లేవు. కానీ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మాత్రం సమయం వచ్చినప్పుడల్లా.. ఏదో ఒక అప్డేట్ ఇస్తునే ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్టు ఓ క్లారిటీ వచ్చేసింది.
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్కీ గర్ల్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సంయుక్త మీనన్(Samyuktha Menon). ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేస్తూ నిర్మాతల ఫస్ట్ చాయిస్ అయింది. కెరీర్ల్ ప్రస్తుతం పీక్ స్థాయిలో ఉంది.
హీరోయిన్లు అప్పుడప్పుడు చేసే కొన్ని బోల్డ్ కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు పచ్చిగా మాట్లాడుతుంటారు. రీసెంట్గా ప్రియాంక చోప్రా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి. ఇక ఇప్పుడు డస్కీ బ్యూటీ దీపిక పదుకొనే అంతకు మించి బోల్డ్ కామెంట్స్ చేసి ఔరా అనేలా చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్గా ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి. తాజాగా షెకావత్ సార్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడంటూ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈయంగ్ హీరో. క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ హంట్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే సినిమాల పరంగా సక్సెస్లో ఉన్న అడివి శేష్.. లవ్ విషయంలోను సక్సెస్ అయినట్టే ఉంది వ్యవహారం.
2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ ఘటనలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ ఘటనల ఆధారంగా 2018 మూవీ తెరకెక్కింది.
పెళ్లికి ముందు చాలామందితో డేట్ చేశానని ప్రియాంక చోప్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిక్ కూడా తనలాగే డేట్ చేశాడని వివరించారు.
ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్కి చిన్న చూపు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. ఇండియాలోనే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు తొంగి చూస్తోంది. ఇదే విషయాన్ని చెబుతూ, ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ప్రముఖ అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్ తెలుగు సినిమా గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.