గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర ట్రెండింగ్లోనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బిచ్చగాడు2 హీరో విజయ్ ఆంటోని తాజాగా రాజమండ్రిలో సందడి చేశారు. బిచ్చగాడు2 సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన 30 బిచ్చగాళ్లకు స్టార్ హోటల్ లో భోజనం సర్వ్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి ఎలా ఉన్నాయో ఇప్పడు చుద్దాం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్లో ఈ సినిమాల షూటింగ్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలు కంప్లీట్ అవగానే పూర్తి స్థాయిలో పొలిటికల్గా బిజీ కానున్నారు పవర్ స్టార్. కానీ ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ రూమర్ వైరల్గా మారింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. ఇటీవల స్టార్ హీరోయిన్ తో ఆయన వివాహం కూడా జరిగింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, విక్కీ కౌశల్ కి ఘోర అవమానం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా లాగే 'ది కేరళ స్టోరీ(The Kerala Story)' సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా బక్సాఫీస్ దగ్గర దూసుకుపోతునే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా డైరెక్ట్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
గొడవను పక్కనపెట్టి ఇంతకీ డేవిడ్ ఎవరు? అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు. ఈ గొడవపై డింపుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండగా.. వాటి కింద ‘ఇంతకీ డేవిడ్ ఎవరు?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అందరి కళ్లు డేవిడ్ పై పడ్డాయి.
పవిత్ర..నరేష్ ఈ జంట గురించి ప్రస్తుతం ఈమె తెలియని వారు ఉండరు. పవిత్ర లోకేష్(Pavitra lokesh) ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. నరేష్ తో రిలేషన్ మొదలుపెట్టాక మరింత పాపులర్ అయింది.
టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు(nagababu) గారాల పట్టి నిహారిక(niharika) పేరు ఈ మధ్య సోషల్ మీడియా(social media)లో మారు మోగిపోతుంది.
ప్రముఖ దర్శకుడు కే. వాసు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu) హీరోగా నటిస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
ప్రియమైన ప్రియ మూవీ ట్రైలర్, ఆడియోను ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు. ఇదీ సైకో థ్రిల్లర్ మూవీ అని.. ప్రేక్షకులు ఆదరిస్తారని వచ్చిన అతిథులు అభిప్రాయపడ్డారు.
జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వారి రాకను గమనించిన మీడియా చైతన్యను పలకరించే ప్రయత్నం చేశారు. కుటుంబంతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
బండ్ల గణేష్ అంటేనే టాలీవుడ్ ఫైర్ బ్రాండ్. బండ్లన్న ఏం మాట్లాడిన సెన్సేషనే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బండ్లన్న ఇచ్చే స్పీచ్, సోషల్ మీడియా ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఈ మధ్య బండ్లన్న కాస్త సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం ఇండైరెక్ట్గా గురూజీనే అని బల్లగుద్ది మరి చెబుతున్నాడు బండ్లన్న. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
నిజమే.. మహేష్ బాబు చెప్పడం వల్లే ఆ సినిమాను చూశాం.. అందుకే డబ్బులు వేస్ట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఏదైనా సినిమా ప్రమోట్ చేస్తే.. కొత్త స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా.. కనీసం మహేష్ ఫ్యాన్స్ అయినా ఆ సినిమా కోసం థియేటర్లకు వెళ్తారు. అందుకే ఇప్పుడు మహేష్ పై సిల్లీ కామెంట్స్ వస్తున్నాయి.