ఆదిపురుష్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల్లో(Audience) అంచనాలను పెంచుకుంటూ వస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం(Ramayan) ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి రాబోతుంది.
కురిసిన వర్షానికి సెట్ కూలిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో చిత్ర బృందానికి ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)కు 4 అవార్డులు వరించాయి. థియేటర్లో ఫెయిల్ అయిన ఈ మూవీకి ప్రశంసలు, అవార్డులు రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
నందమూరి తారక రామారావు మే 28న పుట్టారు. 2023 మే 28తో 100 సంవత్సరాలు పూర్తవుతుండటంతో తెలుగు ప్రజలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పాత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Amitabh Bachchan:బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఖాళీ సమయంలో సోషల్ మీడియా(SOCIAL MEDIA)లో అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. ఇటీవల నటుడు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అతను బ్లాగ్ రాస్తున్నప్పుడు చిన్న పొరపాటు చేసాడు. పొరపాటు జరిగిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని గ్రహించి, క్షమాపణలు కూడా చెప్పాడు. అమితాబ్ తన ప్రకటనలో తనను తాను సరిదిద్దుకున్నాడు. ఈ తప్పు చేసినంద...
Salman Khan: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman khan) ప్రస్తుతం అబుదాబిలో ఉన్నారు. ఇక్కడ అతను IIFA అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యాడు. దాంతో పాటు తన రాబోయే చిత్రం ‘టైగర్ 3′(tiger3) షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. ‘టైగర్ 3’ షూటింగ్(shooting)ని త్వరలో పూర్తి చేయనున్నట్లు సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. ఈ దీపావళికి సందడి చేసేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ క...
'లెజెండ్ ఆఫ్ లెజెండ్స్'గా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri taraka Ramarao) 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల(Poster Release) చేసింది.
దేశంలో దుమారం రేపిన ది కేరళ స్టోరి మూవీపై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
కోట్లాది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ (NTR) స్థానం సంపాదించారని మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ పాల్గొనకపోవడంతో తారక్కు ఆర్టీవీ థ్యాంక్స్ చెప్పారు. లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని చెప్పే టీడీపీ నేతలకు ఆయన్ని పూజించే హక్కు లేదన్నారు.
ధనుష్ 50 మూవీలో అతని సోదరులుగా ఎస్జే సూర్య, సందీప్ కిషన్ నటిస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న నాలుగు సినిమాల్లో 'ఓజి' హైప్ వేరే లెవల్లో ఉంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ పరుగులు పెట్టిస్తోంది. అనౌన్స్మెంట్ నుంచే కిక్ ఇచ్చే అప్డేట్స్ ఇస్తూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్కు హైప్ ఎక్కిస్తున్నారు. తాజాగా ఓజి విలన్కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మెగాసార్ట్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
యువ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆయన కారు ఓ డివైడర్ను ఢీ కొంది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.