ఈపాటికే హరీష్ శంకర్ రెండు మూడు సినిమాలు చేసి ఉండాల్సింది. చాలా కాలంగా పవన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఫైనల్గా పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టాడు. షూటింగ్ మధ్యలో ఇప్పుడు రవితేజతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. మరి ఉస్తాద్ పరిస్థితేంటి?
హీరో విజయ్ దేవరకొండ, ఓ హిరోయిన్ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఓ యూట్యూబర్పై విజయ్ దేవరకొండ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభ్యంతరకరమైన వీడియో పోస్ట్ చేయబడిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు.
హాట్షాట్ స్టార్ రానా దగ్గుబాటి(daggubati rana) నేడు (డిసెంబర్ 14) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రానా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలే గెస్టులు ఇద్దరని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆయనతోపాటు బాలకృష్ణ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిసింది.
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ చిత్రం సలార్ (Salaar) మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అంతేకాదు.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిర రెండు వారాలు కావొస్తున్నా కూడా 'యానిమల్' తగ్గేదేలే అంటోంది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా జరిగినా కొన్ని అనుకొని సంఘటనల వల్ల మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం టలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీఠలెక్కుతున్నారు. రీసెంట్గానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతన్నాడు.
గీతామాధురి క్యాసినో ఆడేదని.. దీంతో డబ్బు పోగొట్టుకున్నానని భర్త నందు తెలిపారు. డబ్బు పోయిన తర్వాత క్యాసినో ఆడొద్దని గీతకు చెప్పానని అంటున్నారు. దర్శకులతో సోషల్ మీడియాలో కాంటాక్ట్ కాలేదని.. అందుకే తనకు తగిన అవకాశాలు రాలేదని చెబుతున్నారు నందు.
బుల్లితెర రియాల్టీ షోల్లో బిగ్ బాస్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో పాపులర్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు జరిగాయి. ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ సీజన్ ఫినాలేకి సూపర్ స్టార్ గెస్ట్గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
గురూజీ త్రివిక్రమ శ్రీనివాస్ గుంటూరు కారం మూవీ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేయాలి. కానీ దాని కన్నా ముందు నాచురల్ స్టార్ నానితో ఓ మూవీ తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
ఎంతో సంతోషంగా ఉండే మీరా కుటుంబం తన కొడుకు బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం కన్యాకుమారి వెళ్తుండగా రోడ్డు యాక్సిడెంట్ జరిగి భర్త, కొడుకు ఇద్దరు మరణిస్తారు. ఇది కేవలం ప్రమాదం కాదని దీని వెనుక ఏదో పెద్ద స్కామే ఉందని మీరా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. దాంతో విస్తూ పోయే నిజాలు వెలుగుచూస్తాయి. ఇలాంటి యాక్సిడెంట్లు ప్రతి రోజు హైవేపై జరుగుతుంటాయి. వీటి వెనుక ఎవరున్నారు. ఎందుకోసం చేస్తున్నారు. ప్రతీ సీను ...
యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్గా మారిపోయిన త్రిప్తి డిమ్రీ తాజా ఇంటర్వూలో తన మనసులోని మాటను బయట పెట్టారు. యానిమల్ మూవీలో రణబీర్తో కలిసి నటించిన త్రిప్తి.. నెక్ట్స్ తారక్తో కలిసి నటించాలని అనుకుంటున్నానని తెలిపింది.