జర్సీ స్పెషల్ షో సందర్భంగా నాని ఎమోషనల్ పోస్ట్ చేశారు. అభిమానుల ప్రేమాభిమానాలు చూస్తుంటే మనసు నిండిపోయింది అని రాసుకొచ్చారు. ఆయన భార్య అంజనా సైతం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
టాలీవుడ్లో డైరెక్టర్ హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడి మధ్య వివాదం రాజేసుకుంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న హరీష్ శంకర్ తాజాగా ఓ వార్నింగ్ లెటర్ రాశారు. ఇకపై ఎవరి పనుల్లో వాళ్లు సరే లేదంటే నేను సిద్దంగా ఉంటాను అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొణిదెల వారి కోడలు ఉపాసన సామాజీక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉండే ఉపాసన తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సురేఖకు అవకాయ పచ్చడి చేయడం రాదని అంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్గా వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా కోసం.. ఇప్పుడు ఓ హాలీవుడ్ దిగ్గజాన్ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. దీంతో వార్ 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ప్రభాస్ మోస్ట్ అవైటేడ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ సలార్ 2, స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సలార్2 సినిమాకు డెడ్లైన్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. అక్కడి నుంచి వరుస సినిమాలు చేస్తు వస్తున్నాడు కార్తికేయ. కానీ సరైన విజయాలు అందుకోలేకపోయాడు. అయితే.. బెదురు లంక సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక ఇప్పుడు 'భజే వాయు వేగం' అంటు వస్తున్నాడు.
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీగా తన గ్లామర్తో అదరగొట్టేసింది అమ్ముడు. దీంతో ఇంకా కావాలంటొందట అనుపమా.
ప్రతీసారి.. ఈసారి గట్టిగా కొడుతున్నామని చెబుతూ.. రౌడీ ఫ్యాన్స్కు భారీ ఆశలు కలిగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. కానీ.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అవుతోంది. దీంతో ఇదంతా కావాలనే చేస్తున్నారా? విజయ్ని తొక్కెస్తున్నారా? అనేది హాట్ టాపిక్గా మారింది.
ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ తర్వాత ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీపై ఆయన ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. ఈ మూవీతో ఎన్టీఆర్ తనను తాను రిస్క్ లో పడేసుకుంటున్నాడా అనే సందేహం కలుగుతోంది.
ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్న కూడా ట్రెండ్ అవడానికి కారణం.. కుర్చీ మడతబెట్టి సాంగ్. 200 మిలియన్స్ వ్యూస్తో ఇంకా కుర్చీ మడతపెడుతునే ఉంది!
ముంబై యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్2 షూటింగ్ కోసం రీసెంట్గా ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. నెక్స్ట్ దేవర షూట్లో జాయిన్ అవనున్నాడు.
గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీని మడత పెట్టి’ పాటకు ఆన్లైన్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికి యూట్యూబ్లో దీన్ని 200 మిలియన్ల మంది చూశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే తేడా లేకుండా.. కంటెంట్కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో.. యూత్ని మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది మళయాళ హిట్ మూవీ ప్రేమలు. ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు.