హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సారి సరికొత్త లుక్స్లో కనిపించి అందరి చేతా వావ్ అనిపించుకున్నారు. కొత్త లుక్లో మహేష్ బాబు ఫోటోలు ఇపప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా చేస్తున్నాడు. ఆగష్టులో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీతో నటించడానికి ఇద్దరు హీరోయిన్లు రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.
రెండేళ్లు క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'డీజే టిల్లు' సినిమా.. మంచి ఎంటర్టైనింగ్గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాను ఓటిటిలో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు సీక్వెల్తో డబుల్ రచ్చ చేస్తున్నాడు టిల్లుగాడు. దీంతో.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది.
అల్లు అర్జున్, డైైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సమంతతో చిత్ర బృందం చర్చలు జరపుతోందట.
థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు తాను ఎంతో భయపడ్డానని హీరో సిద్దు జొన్నల గడ్డ తెలిపారు. దీనికి కారణ్ డీజే టిల్లు చాలా మందికి నచ్చడమే అని పేర్కొన్నారు.
అమెరికాలోని టెక్సాస్లో జరుగుతున్న గేమ్ ఈవెంట్లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్గా డ్యాన్సులు చేశారు. పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్యామిలీ స్టార్ ప్రమెషన్స్లో భాగంగా విజయ్ను ఓ వ్యక్తి ప్రశ్న అడిగారు. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్షిప్లో ఉండవచ్చా? అడగ్గా.. దీనికి విజయ్ సమాధానం ఇలా ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన కూతురు రాహా కోసం ఏకంగా రూ. 250 కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట్ల వైరల్గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పడే బాధ అంతా ఇంతా కాదు. స్టార్ డమ్ వచ్చాక సంగతి పక్కకు పెడితే.. ఆ స్టార్ డమ్ రావడానికి ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి. తాజాగా తెలుగు హీరోయిన్ను గెస్ట్ హౌస్కి రావాలంటూ బ్లాక్ మెయిల్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. ధనుష్ మాత్రం అన్ని భాషల్లోను సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర డీజే మోత మోగిస్తున్నాడు టిల్లుగాడు. డీజె టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్.. ఈ వారమే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. దీంతో టిల్లు 3 అనౌన్స్మెంట్కి రెడీ అవుతున్నాడు.
మనం సరిగ్గా గమనిస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికెళ్లినా కూడా రైమ్ ఉంటే ఉంటుంది. అసలు రైమ్ లేకుండా చరణ్ ఎక్కడికి వెళ్లడు. ఉపాసన ఉన్న లేకున్నా చరణ్ వెంట రైమ్ ఉండాల్సిందే. లేటెస్ట్గా రైమ్తో రామ్ చరణ్ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.