తన భర్త ఒకసారి కనిపిస్తే తాను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటూ నటి సురేఖ వాణి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన బతికున్నప్పుడు కొన్ని చెప్పుకోలేకపోయానన్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తనకెంతో ఇష్టమైన తల్లి, భార్యకు ట్రీట్ ఇవ్వడానికి హీరో రామ్ చరణ్ గరిట పట్టారు. ఆయన ఇంతకీ వారికి ఏం ట్రీట్ ఇచ్చారో తెలుసుకుందాం రండి.
నేచురల్ స్టార్ నానీ నటించబోతున్న తదుపరి సినిమా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి ‘ఎల్లమ్మ’ పేరు పెట్టినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
యంగ్ హీరో శర్వానంద్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను తండ్రైన విషయాన్ని వెల్లడిస్తూ కుమార్తెతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆమె పేరును సైతం వెల్లడించారు.
ఫిదా సినిమాతో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. మంచి హిట్ పెయిర్గా పేరు సంపాదించుకున్నారు. అయితే వారు ఆ సినిమా తర్వాత మళ్లీ జంటగా మరే సినిమా చేయలేదు. ఎందుకనే విషయంపై వరుణ్ తేజ్ ఏమన్నారంటే..
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలాంతా వారి వారి రేంజ్ని బట్టి వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం సినిమాలో ఎనిమిది నిమిషాలు కనిపించడానికి రూ. 35 కోట్లు తీసుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏంటా సినిమా? తెలుసుకుందాం పదండి.
ప్రముఖ నటి త్రిషపై ఏఐడీఎంకే పార్టీ నేత ఏవీ రాజు అనవసరంగా నోరుపారేసుకుని ఇరుక్కుపోయారు. ఆ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని త్రిష వెల్లడించగా, ఆమెకు హీరో విశాల్ సైతం మద్దతుగా నిలిచారు.