హీరోయిన్ కృతి శెట్టి తాజా చిత్రం ‘మనమే’ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. వీటిలో భాగంగా ఓ ఇంటర్య్వలో ఆమె మాట్లాడుతూ తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. మరి ఇంతకీ ఆమె ఈ విషయమై ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అంజలిని గెంటిన వీడియో నెట్టింట వైరల్ అయి వివాదానికి దారి తీసింది. దీంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే అన్నట్లుగా అంజలి ఇండైరెక్ట్గా ఓ ట్వీట్ చేశారు. ఏమనంటే?
నందమూరి బాలకృష్ణపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు హన్సాల్ మెహతా సైతం ‘ఎవరీ చెత్త’ అనే అర్థం వచ్చేట్లుగా ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ మూవీ డాటా బేస్(IMDb)లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్ల జాబితాలో దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రేవ్ పార్టీ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఈ విషయమై విలేకరులు మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె సీరియస్గా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ దేశం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. అసలు ఇదేంటి? దీని వల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం రండి.
సోషల్మీడియాలో తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్పై హీరోయిన్ అంజలి స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..?
మూవీ మేకర్స్ తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారంటూ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తళుక్కుమంది. నటి ఊర్వశి రౌతేలా సైతం అక్కడ సందడి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.