ఉపవాసం అనేది మనకు కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది చాలా కాలంగా విభిన్న సంస్కృతులలో భాగం. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సైన్స్ కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది చేయాలని చెబుతుండగా..మరికొంత మంది మాత్రం వద్దని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ, ఇతరులకు ఇవ్వడానికి సంకోచించేవారు ఉన్నారు. చాలా తక్కువ కంపెనీలు మాత్రమే తమకు కోట్లాది రూపాయల లాభాలు వస్తే తమ సిబ్బందికి పదో, పరకో బోనస్ గా ఇస్తారు. కొన్ని కంపెనీలు అయితే దీపావళి లేదా మరేదైనా పండుగ వచ్చినా మిఠాయిలు ఇచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తన 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపించి ఔరా అనిపించుకుంటున్నారు.
మధుమేహం క్రమంగా శరీరాన్ని బోలుగా చేస్తుంది. అందువల్ల ఈ వ్యాధిని సకాలంలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. మధుమేహాన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
రోజూ ఒక కప్పు టీ లేదా కాఫీ వృద్ధాప్యంలో మీ శరీరాన్ని దృఢంగా ఉంచగలదని ఇటీవలి పరిశోధనలో రుజువైంది. ఎవరైనా తన మధ్య వయస్సులో (40 నుండి 60 సంవత్సరాలు) కాఫీ, టీ తాగితే అతని జీవితం చివరి సంవత్సరాలలో వారి శరీరం బలహీనంగా మారే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసు. అయినా కూడా చాలా మంది దానిని వదలలేరు. ధూమపానం చేయడమే కాదు. ధూమపానం చేయడానికి ఎంచుకున్న రోజు సమయం కూడా ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ధూమపానం చేయడం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్కిజోఫ్రెనియా ఒక మానసిక రుగ్మత. దీనితో బాధపడుతున్న వ్యక్తి సామాజిక, వృత్తిపరమైన రంగాలలో రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రుగ్మత చాలా అరుదుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం చాలామందికి ఎక్కువగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం కారణంగా ఎక్కువమందికి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
కిడ్నీ, మెదడు, గుండె - ఈ మూడింటిని మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలుగా పరిగణిస్తారు. ఇవి కాకుండా, కాలేయం కూడా ముఖ్యమైనదే. మారిన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.
ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీ మాత్రమే కాదు.. మనం తినే, తాగే, బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా చాలా మారిపోయాయి. ఇంతకుముందు బెల్ బాటమ్ ప్యాంట్స్ ట్రెండ్ అయితే.. ఆ తర్వాత టైట్ జీన్స్ జనాల లైఫ్ స్టైల్ లో చోటు సంపాదించుకుంది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు.
ట్రైన్లలో జర్నీ చేసే ప్రయాణికులకు IRCTC అలర్ట్ జారీ చేసింది. కొన్ని అనధికారిక ఫుడ్ డెలివరీ యాప్స్, వెబ్ సైట్లలో ఆహారాన్ని కొనుగోలు చోయోద్దని సూచించింది. అంతేకాదు అధికారిక వెబ్ సైట్లలో ఎలా ఆర్డర్ బుక్ చేయాలో కూడా తెలిపింది.
ప్రస్తుత కాలంలో అనేక మంది రివర్స్ ఆస్మాసిస్ (RO) వాటర్ ఫిల్టర్ల(water filter)ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సైతం ఇదే విషయాలు చెప్పడంతో వీటిని ఉపయోగిస్తున్నవారు భయాందోళన చెందుతున్నారు.
హార్వర్డ్ మెడిసిన్ స్కూల్ పరిశోధకులు 60 వేల మంది మహిళా నర్సులపై అధ్యయనం చేశారు. రాత్రిపూట పనిచేసే నర్సులు తక్కువ వ్యాయామం చేయగలుగుతున్నారని, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది.