గర్భధారణ సమయంలో గర్భిణీ తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో ఆహారంలో చేర్చబడిన ప్రతిదీ తన శిశువు ఆరోగ్యంపై మంచి లేదా చెడు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన ఆహారపు అలవాట్లు, ఆహారాన్ని నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
ప్రతి బ్యాంకు వివిధ రకాల క్రెడిట్ కార్డ్ సేవలను అందిస్తోంది. కానీ క్రెడిట్ కార్డ్లు మనకు అదనంగా చెల్లించేలా చేస్తాయనే అపోహలో ఉన్నందున, మనం ఆఫర్ను తిరస్కరిస్తాము. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్(Credit Card)లు సులభమైన మార్గం. ఇప్పటికీ మీరు నమ్మడం లేదా? అయితే ఈ ప్రయోజనాలను పరిశీలించి, ఆపై మీరు క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోండి.
ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ధాన్యం ఉంటుంది. అది గోధుమలు లేదా బియ్యం, మిల్లెట్లు మొదలైనవి కావచ్చు. గోధుమలు, బియ్యం తెగుళ్లు లేదా కీటకాల బారిన పడే అవకాశం ఉంది. ఈ కీటకాలు గింజలను లోపలి నుంచి ఖాళీ చేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి వంట చేయడానికి ముందు వాటిని తొలగించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మీరు గింజల్లో చీడపీడల వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించండి.
శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యకాంతి ద్వారా మాత్రమే విటమిన్ డి సరఫరా అవుతుందనే అపోహ ప్రజలలో ఉంది.
ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్గా అన్ని విషయాలను నేర్చేసుకుంటున్నారు. అది వైపు మంచిదే అయినా కొన్ని సార్లు తల్లిదండ్రులు చేసే పనులు వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. పిల్లలముందే బట్టలు మార్చుకోవడం, నగ్నంగా ఉండడం అసలు మంచి విషయం కాదని చెప్తున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది టీబీపై ప్రపంచ నివేదికను విడుదల చేసింది. భారత్ TB వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధిస్తోంది. అదేసమయంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా రేసులో ఇప్పటికీ ప్రపంచం కంటే వెనుకబడి ఉంది.
ఉపవాసం అనేది మనకు కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది చాలా కాలంగా విభిన్న సంస్కృతులలో భాగం. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సైన్స్ కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది చేయాలని చెబుతుండగా..మరికొంత మంది మాత్రం వద్దని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ, ఇతరులకు ఇవ్వడానికి సంకోచించేవారు ఉన్నారు. చాలా తక్కువ కంపెనీలు మాత్రమే తమకు కోట్లాది రూపాయల లాభాలు వస్తే తమ సిబ్బందికి పదో, పరకో బోనస్ గా ఇస్తారు. కొన్ని కంపెనీలు అయితే దీపావళి లేదా మరేదైనా పండుగ వచ్చినా మిఠాయిలు ఇచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తన 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపించి ఔరా అనిపించుకుంటున్నారు.
మధుమేహం క్రమంగా శరీరాన్ని బోలుగా చేస్తుంది. అందువల్ల ఈ వ్యాధిని సకాలంలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. మధుమేహాన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.