ఢిల్లీలోని ఒక ఫెర్టిలిటీ క్లినిక్ గర్భం కోసం తప్పు స్పెర్మ్ను ఉపయోగించడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంలో జాతీయ వివాదాల పరిష్కార వినియోగదారుల కమిషన్ (NCDRC) తన తీర్పును ఇచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి గానూ దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
దీవానా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం 1992లో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు ప్రత్యేకంగా ట్విట్టర్లో AskSRK సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానమిచ్చాడు.
2017లో కొత్త మెంటల్ హెల్త్కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.