దేశంలోని విస్కీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విస్కీలలో స్థానం సంపాదించుకుంది. దీంతో విస్కీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమూహంలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. సాధారణంగా పాకిస్థాన్ నుంచి ఉమ్రా వీసాపై సౌదీ అరేబియా చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత భిక్షాటన చేయడం ప్రారంభిస్తారు.
జీపీఎస్ సిగ్నల్స్ వల్ల 20 విమానాలు దారి తప్పిన ఘటన ఇరాన్లో చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే ఈ 20 విమానాలు గగనతలంలో తమ దారిని తప్పి ఇబ్బంది పడినట్లుగా పైలెట్లు వెల్లడించారు.
ఇంధనం అవసరం లేకుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చే వాహనాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ద్వారా 40 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా విమానం కంటే 10 రెట్ల సరుకును ఈ వాహనం ద్వారా రవాణా చేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఓ వ్యక్తి తన అప్పులన్నీ తీర్చుకుని కాస్లీగా జీవించాలని అనుకున్నాడు. అందుకోసం ఏకంగా భారీ ప్లాన్ వేశాడు. తాను పనిచేసే మ్యూజియంలో విలువైన పెయింటింగ్స్ అమ్మేశాడు. కానీ చివరకు పోలీసులకు బుక్కయ్యాడు.
ఓ 15 ఏళ్ల అబ్బాయి ఒక్కసారి కూడా కటింగ్ చేయించుకోలేదు. దీంతో అతని జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. ఇప్పుడు ఆ జుట్టే ప్రపంచ రికార్డు సాధించేలా చేసింది.
ప్లాస్టిక్ భూతం వల్ల పర్యావరణం నాశనం అవుతోంది. ఈ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరగడంతో సముద్రాలు కలుషితం అయ్యాయి. తాజాగా మేఘాల్లో కూడా ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ షాకింగ్ విషయం అందరిలోనూ అలజడిని రేపుతోంది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఓ మసీదు సమీపంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృత్యువాత చెందగా..మరో 130 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
మనుషుల కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉంటాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇక్కడొక జాతి ప్రజలందరికీ ఇటువంటి వేళ్లే ఉన్నాయి. కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండటంతో వీరిని ఆస్ట్రిచ్ కాళ్ల మనుషులని అంటారు. ఈ తెగ ప్రజలు ఎక్కడ నివశిస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది మీరు కచ్చితంగా చదవాల్సిందే.