ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం. సాంకేతిక పరికరాల వాడకం ఎక్కువవుతోంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్స్(Smart Phones), ఇయర్ ఫోన్స్(Earphones) లేకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా యువత చెవిలో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తోంది. కానీ ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ (Earphones)ను అతిగా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4 నిమ...
కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్(uttar pradesh) లోని కాన్పూర్(Kanpur) హాలెట్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే దాదాపు 200 మంది చేరితో వారిలో 50 మందికి కరోనా సంబంధిత H3N2 ఇన్ఫ్లుఎంజా(Corona virus symptoms) లక్షణాలున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారికి చికిత్స(treatment) అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కరోనా(Corona) తర్వాత గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ ప్రమాదం అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఓ వ్యక్తి వివాహం జరుగుతుండగా గుండెపోటు(Heart Attack) వచ్చి ప్రాణాలు విడిచిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు.
Business : సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ 'లియో' మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
మజ్జిగకు (buttermilk) మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో (Summer) శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే ఆహారాలతోపాటు వ్యాయామం కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ యువతి ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించి వ్యాధికి గురైంది. ప్రతి రోజు 14 గంటలు వినియోగించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29) డిజిటల్ వెర్టిగో అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో యూకేకు చెందిన ఆమె వీల్ చైర్ కు పరిమితమై..ఆరు నెలల వైద్యం తర్వాత కోలుకున్నట్లు వెల్లడించింది.
నేటి రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) సరిగా పట్టించుకోవడం లేదు. ప్రతి మనిషికి తిండి(Food), నీరు(Water) ఎంత అవసరమో నిద్ర(Sleep) కూడా అంతే అవసరం. రోజంతా యాక్టీవ్గా ఒత్తిడి లేకుండా ఉండేందుకు నిద్ర చాలా అవసరం.
coconut water and lemon juice:కొబ్బరి బొండంలో (coconut) నిమ్మరసం (lemon juice) కలిపి తాగితే మంచిదే. డీ హైడ్రేషన్ తొందరగా ఎదుర్కొవచ్చు. వెంటనే శక్తిని అందజేస్తోంది. స్కిన్ (skin) హెల్దీగా ఉండేందుకు సాయం చేస్తోంది. కొబ్బరి బొండం, నిమ్మ రసం కలిపి తీసుకుంటే విటవిన్లు, ఖనిజాలు పుష్కలం.. ఎలక్ట్రోలైట్లను ఇస్తోంది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
అంకాపూర్ (Ankapur ) నాటు చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకల చికెన్ ఐటమ్మ్ ఉన్నా ఈ నాటు కోడి కూర రుచే వేరు. భోజన ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armour) మండలం అంకాపూర్లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్తో తన ప్రస్థానాన్ని ...
చాలా మంది దంపతులు సంతానోత్పత్తి(Increasing Fertility) సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి వైద్యులు సమతుల్య ఆహారాన్ని(Healthy Food) తీసుకోవాలని సూచిస్తుంటారు. ఆయిల్ ఫుడ్స్ కు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ( DHO) గడల శ్రీనివాసరావు మరో వివాదం చిక్కుకున్నారు. అంతకు ముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన సర్కులర్ కాంట్రవర్సీగా మారింది.