సాధారణంగా నిమ్మరసం తీసుకుంటే మంచిదని తెలుసు. కానీ ఇదే నిమ్మకాయను ఎక్కువగా స్వీకరించడం ద్వారా కొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మరసం ఎక్కువగా తాగినప్పుడు జరిగే ప్రమాదకరమైన విషయాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
Anjeer Fruit : ఇటీవలి కాలంలో చాలా మరణాలకు ప్రధాన కారణం గుండెపోటు. ఆరోగ్యంగా కనిపించే వారు కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. వ్యాయామం చేయడం, నడక, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
Minister Harish Rao : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని.. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని చెప్పారు.
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. దీని కోసం, హార్మోన్లను సమతుల్యం చేయడం కూడా ముఖ్యం. హార్మోన్ అసమతుల్యత ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. హార్మోన్ల అసమతుల్యత అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
గుండెపోటు(Heart Attacks) ప్రమాదాలు ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తున్నాయి. ఇటీవలె కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నవారిలో మగవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫ్యామిలీ టెన్షన్లు, అప్పుల భారాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ కలహాలు, మనోవేదనలు, ఫాస్ట్ ఫుడ్(Fast Foods) తినడం ఇలాంటి మరెన్నో గుండెపోటుకు కారణమయ్యి మగవారి ప్రాణాలను తీస్తున్నాయి. అందుకే డాక్టర్లు పలు జాగ్రత్తలు చెబుతున్న...
Ramzan Month : ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెలను రంజాన్గా జరుపుకుంటారు. పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు 30 రోజుల పాటు ఉపవాసం ఉండి అల్లాను ఆరాధిస్తారు. ఈ సమయంలో, ఉపవాసం ఉన్నవారు సహరీ ఇఫ్తార్ రూపంలో రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు.
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది పోషక విలువలున్న ఆహారాన్ని(Food) తీసుకోవడం లేదు. తద్వారా అనేక మంది రోగాల(Health Problems) బారిన పడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్(Fast Food) తినడం వల్ల అనారోగ్యపాలు అవుతున్నారు. జంక్ ఫుడ్(Junk Food)కు అలవాటు పడి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మన పూర్వీకులు చెప్పినట్లు కల్తీ లేని పోషక విలువలుండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇటువంటి పదార్థాలలో మనం ము...
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసినా చాలా మంది ప్రతిరోజూ దీనిని సేవిస్తూ ఉంటారు. అయితే...
ఆల్కహాల్ క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక రోజు అది తీవ్రమైన వ్యాధి లేదా అనారోగ్యానికి దారితీస్తుంది. మొదట్లో మద్యం సేవించేది పరిమిత వ్యక్తులు మాత్రమే. ఇప్పుడు పార్టీ అంటే ఆల్కహాల్ ఉండాల్సిందే అన్న భావన మొదలైంది. కుటుంబ వాతావరణంలో మద్యం సేవించడం సర్వసాధారణం అయిపోయింది.
Covid : దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
రోజురోజుకు వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్మ వ్యాధులు(Skin Problems) ఎక్కువగా విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్(Steroids) వినియోగిస్తున్నారు. దీనివల్ల వారు ఫంగల్ ఇన్ఫెక్షన్(fungal Infection) బారిన పడుతున్నారు. వాతావరణంలోని మార్పుల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మ ...
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) అశ్రద్ధ చేస్తున్నారు. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు(Food Habits) ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడి(Stress), బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఇంకొందరు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసలుగా మారి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చెడు అలవాట్లు(Bad Habits) ఆరోగ...
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు(Food Habits) పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పండ్లలో ముఖ్యంగా అరటి పండు(Banana Fruit) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. చాలా మందికి ఉదయం పరగడుపున అరటి పండు(Banana Fruit) తినే అలవాటు ఉంటు...
ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనిపించడం సర్వసాధారణమైపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా మంచినీళ్లు అంటే.. ప్లాస్టిక్ బాటిల్స్ లోనే తాగుతున్నారు.. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్లో టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఓ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది
ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడూ నీళ్లు తాగవద్దని మనం తరచుగా సలహా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఉదర సంబంధ వ్యాధులు రావచ్చు. అయితే తాజా పరిశోధనలో విషయం ఏమిటంటే.. భోజనం మధ్యలో నీరు తాగడం వల్ల చాలా రకాల జబ్బులు రాకుండా కాపాడవచ్చట. అదేంటో ఓసారి చూద్దాం...