వ్యాయామం చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే అకస్మాత్తుగా మీ గుండె పనిచేయడం ఆగిపోతుంది. దీని ఫలితంగా తక్షణమే మరణం సంభవిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొరపాటున కూడా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
పరిశోధనల్లో వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని వాటి బదులు ఇతర పప్పు ధాన్యాలు తినలాని చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు రైస్ తినడం మానేస్తున్నారు. అయితే అలాంటివారు రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నేటి రోజుల్లో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు(Kidney stones) ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అందరికీ ఇప్పుడు సాధారణమైపోయింది. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని రసాయనాల నుంచి ఏర్పడేటటువంటి ఒక గట్టి వస్తువు అని అందరూ గుర్తించుకోవాలి.
రాబోయే దశాబ్దంలో COVID-19 వంటి(similar pandemic) ప్రాణాంతక మహమ్మారి సంభవించే అవకాశం 27.5 శాతం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వైరస్లు తరచుగా పుట్టుకొస్తున్నందున ఇది జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
రెండు రోజుల తర్వాత బాధితుడు ఎడమ కాలికి సమస్య ఉంటే కుడి కాలికి చికిత్స చేశారు ఏంటనే సందేహం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని అడగా పొరపాటును గుర్తించాడు. ఒక కాలికి చేయబోయి మరో కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు గమనించారు.
వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cancer : ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. అంతేకాదు.. ఈరోజుల్లో అందరూ ఎక్కువగా ... మాంసం తింటున్నారు. ఎంతో ఇష్టంగా తీసుకునే ఈ ఆహారాల కారణంగా.. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా.. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.
Samantha : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నుంచి వస్తున్న మూడో సినిమా శాకుంతలం. తమిళ్ మూవీ కాతువాకుల రెండు కాదల్, యశోద వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది సమంత. ఇక ఇప్పుడు శాకుంతలంగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది.
Clay Pot : ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ అయ్యిందనే చెప్పొచ్చు. దీనిలో భాగంగానే మళ్లీ... పాత పద్దతులను ఉపయోగించడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో మట్టి కుండల్లో వంట చేయడం, ముఖ్యంగా బిర్యానీ, చికెన్ లాంటివి వండుతున్నారు. మట్టి కుండలో వంట చేయడం నిజానికి చాలా ఆరోగ్యకరం.
ఈరోజుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ (Smart Phones) వాడకం అత్యవసరమైంది. కరోనా (Corona) మహమ్మారి తర్వాత ఆన్లైన్ క్లాసుల పద్ధతి పెరిగింది. దీంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా యువత (Youth) విపరీతంగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ చాలా సమయం గడుపుతుండటంతో అనేక అనారోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతున్నాయి.
మైక్రోవేవ్లు ఆహారాన్ని త్వరగా వేడి చేయడంలో సహాయపడినప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మైక్రోవేవ్లో ప్రతి ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఆహారంలోని పోషకాలను ఇది తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్కు కారణమవుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.
Free Drinking Water : హైదరాబాద్ లోని అన్నీ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పనిసరిగా జలమండలి సరఫరా చేసే నీటిని కానీ, ఆర్ఓ వాటర్ గానీ, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పనిసరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు ...
Healthy Tips : ప్రతి ఒక్కరూ తమను తాము అందంగా చూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు. కానీ కొన్నిసార్లు ఏమి జరుగుతుంది అంటే మీరు చిన్న వయస్సులో చాలా పెద్దవారిగా కనిపిస్తారు. దీనికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? దీనికి కారణం మీరు అనుసరించిన తప్పుడు అలవాట్లు. మరీ యవ్వనంతో మెరిసిపోవాలంటే ఎలాంటి అలవాట్లు మార్చుుకోవాలో ఓసారి చూద్దాం..
వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్గా ఉంటారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.