ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవాన్ని(malaria day) జరుపుకుంటారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. మలేరియాకు సకాలంలో చికిత్స అందించకపోతే, అది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
మన కాలేయం(liver) శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కాలేయం చెడిపోతే శరీరం మొత్తం కూడా పాడవుతుందని అంటారు. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఎండల ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్గా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. తాటి పండు వేసవిలో అత్యంత ముఖ్యమైన పండు. ఈ క్రమంలో తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మీకు తెలుసా? లేదా అయితే ఈ వార్తలో తెలుసుకోండి.
ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ మలేరియా దినోత్సవం'(World Malaria Day ) జరుపుకుంటారు. ఆడ అనాఫిలిస్ దోమ(female Anopheles mosquito) కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా చికిత్సను సకాలంలో ప్రారంభించినట్లయితే రోగి 2 నుండి 5 రోజులలోపు కోలుకోవచ్చు.
అందంగా కనిపించేలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసం పార్లర్ల చుట్టూ తిరిగేవారు చాలా మంది ఉన్నారు. తమ ముఖంలో వచ్చే మార్పులను కప్పి పుచ్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. వయసు 30 దాటిన(age 30) తర్వాత మాత్రం అందం కోసం తీసుకునే చికిత్సల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవి పడితే అవి ముఖానికి రాయకూడదట. మరి 30 దాటిన తర్వాత ముఖంపై ప్రయత్నించకూడనివి ఏంటో...
గుండెపోటుకు ముందు, శరీరం అనేక సంకేతాలను పంపుతుంది. ఛాతీ నొప్పి, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. గుండెపోటు సూచన కళ్లలో కూడా కనిపిస్తోందని అంటుంటారు. చర్మం కూడా గుండె జబ్బులను అంచనా వేయగలదని నిపుణులు అంటున్నారు.
Papaya : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శక్తి, కొవ్వు, పీచు, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, కాపర్, సెలీనియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
పుచ్చకాయ పండు వేసవిలో రుచికరంగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పండు కూల్ ఫీలింగ్ ఇస్తుంది. హాయిగా అనిపిస్తే ఫ్రిజ్ లో పుచ్చకాయ తిని ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది.
మధుమేహం(diabetes) ఉన్నవారు తీపి రుచిగల మామిడి(mango) పండును తినాలా లేక వద్దా అనే విషయంపై ఎల్లప్పుడూ కలవరపడతారు. అయితే మామిడి షుగర్ స్థాయిలను పెంచదు. పండిన మామిడి చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఈ క్రమంలో వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.
వేసవిలో కొబ్బరి బోండాం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లేత కొబ్బరి తినడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కొబ్బరి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారాన్ని (food) బాగా నమలడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యలు కూడా దూరమవుతాయి. మరో మంచి విషయం ఏమిటంటే ఇలా చేయడం వల్ల పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు.