మధుమేహం(diabetes) ఉన్నవారు తీపి రుచిగల మామిడి(mango) పండును తినాలా లేక వద్దా అనే విషయంపై ఎల్లప్పుడూ కలవరపడతారు. అయితే మామిడి షుగర్ స్థాయిలను పెంచదు. పండిన మామిడి చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఈ క్రమంలో వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.
వేసవిలో కొబ్బరి బోండాం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లేత కొబ్బరి తినడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కొబ్బరి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారాన్ని (food) బాగా నమలడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యలు కూడా దూరమవుతాయి. మరో మంచి విషయం ఏమిటంటే ఇలా చేయడం వల్ల పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
దోసకాయ(Cucumber) తినడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని దూరం అవుతుంది. అనేక పోషకాలను అందిస్తుంది. దోసకాయలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం(sodium) తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
ఆవు నెయ్యిలో క్యాల్షియం, మినరల్స్, బరువు తగ్గడానికి సహాయపడే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఆవు నెయ్యి తీసుకోవడం ప్రారంభించాలి. మరి ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మన శరీరంలో రెండో పెద్ద అవయవంగా ఉన్న కాలేయం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇటీవల కాలంలో దీని సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవం(World Liver Day)గా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేయ గురించి ఈరోజు తెలుసుకుందాం.
కడుపు నొప్పితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారంతా సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్లే సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.
ప్రస్తుతం ఆఫీసుల్లో, ఇళ్లలో గ్రీన్ టీ(Green Tea) తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్ టీకి భళే డిమాండ్ నెలకొంది. గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్ వంటి బయోయాక్టీవ్ పాలిఫెనాల్స్(Bioactive polyphenols) చాలా ఉంటాయి.
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్క్రీమ్ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.
విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారం(Food)లో ఇవి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి ఆహారాలు తీసుకోని వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
నిమ్మకాయలో అనేక సహజ గుణాలు ఉన్నాయి. ఇది విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాల నిధి. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి సంబంధించిన అనేక సమస్యలు నయమవుతాయి.
ఫిట్నెస్ను కాపాడుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ... దానికి చాలా మందికి సమయం దొరకకపోవచ్చు. అంతేకాదు..ఫిట్నెస్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రోజంతా దాని కోసం మీ సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ కోసం ప్రతిరోజూ ఐదు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది.