సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో నిమ్స్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అవయవ మార్పిడి ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పేదలకు కిడ్నీ, కాలేయం వంటి ఖరీదైన అవయవ మార్పిడిలు కూడా ఉచితంగా అందుతున్నాయి.
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయని మీరు వినే ఉంటారు. ఈ విషయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సాధారణంగా, మనలో ఎవరూ శరీరానికి సరిపడా ప్రొటీన్ని తీసుకోరు. ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ను పెంచడం లేదా తగ్గించడం అవసరం లేదు.
ఈరోజుల్లో మలబద్దకం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, అనుసరించే లైఫ్ స్టైల్ కారణంగా కూడా మలబ్దకం సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగకపోవడం, ఆకలివేయకపోవడం లాంటివి అనేక సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహారాలు , ముఖ్యంగా డ్రింక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కివీ ఫ్రూట్ అనేది ఏడాది పొడవునా మార్కెట్(Market)లో లభించే పండు. మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలను కలిగి ఉన్నందున దీనిని సూపర్ ఫుడ్(Super Food) గా పేర్కొన్నారు.
ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు.
ఈ కాలం పేరెంట్స్ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు.
ఈ రోజుల్లో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగట్లేదు. దీంతో కూరగాయలు తినడమే తగ్గించారు. ప్రజలు క్యారెట్, క్యాప్సికమ్ లేదా ఓక్రా(బెండకాయ) లాంటి చాలా కూరగాయలు తినడం మానేస్తారు. వాటిలో బెండకాయ చాలా మందికి నచ్చదు.
చాలా మంది రాత్రి పూట చపాతీలు(Chapatis), రోటీ(Roties)లను తింటూ ఉంటారు. అయితే అందులో కొంత మంది రాత్రి మిగిలిపోయిన చపాతీలు, రోటీలను బయటపడేస్తుంటారు. రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే డయాబెటిస్(Diabeties) సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక AEJO713 Batch థైరోనార్మ్ టాబ్లెట్లు ఉపయోగించకూడదని వెల్లడి అవి ఇళ్లలో ఉన్నా, షాపుల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చేయాలని సూచన 25 MCG ట్యాబ్లెట్లకు కంపెనీ 88 MCG పేరుతో లేబుల్ వేసిన కంపెనీ తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ ఆ ట్యాబెట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటన ఇప్పటికే తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి వచ్చిన 3073 టాబ్లెట్ సీసాలు
రాగి ఖర్జూరం జావలో ఐరన్(Iron), కాల్షియం(Calcium) పుష్కలంగా ఉంది. అనేక పోషక విలువలున్న ఈ రాగి జావ రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. షుగర్ పేషెంట్ల నుంచి పిల్లలు, పెద్దల వరకూ కూడా ఈ రాగి ఖర్జూరం జావ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.
Dry Fruits : సాధారణంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవి కాలంలో ఆహారం, పానీయాలకు కొంచెం దూరంగా ఉంటారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఏ ఆహారం తినాలని ఉన్నా.. కడుపు నిండిన భావన కలిగి, ఆగకుండా తేన్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు పొట్ట మొత్తం అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా వేగంగా ఆహారం తినడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం, అతిగా తినడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, మలబద్ధకం వంటి అనేక అంశాలు ఉబ్బరం పెరగడానికి దోహదపడతాయి.