ఈ రోజుల్లో ఫోన్ చేతిలో లేనివారు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఫోన్ లేపోవడం కాదు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం టెక్నాలజీకి దగ్గరగా ఉండటమని భావిస్తున్నారు. కానీ, ఈ ఫోన్ల కారణంగా మనం ఎన్ని సమస్యలు ఎదుర్కుంటున్నామో ఎవరూ ఊహించడం లేదు.
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శాఖాహారం ,మాంసాహారం ఏదైనా ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ రోజు ట్యూనా ఫిష్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బ్లాక్ టీ, కాఫీ, మిల్క్ లను ఎండాకాలంలో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని మూలికా టీలు కూలింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.
అధిక రక్తపోటు(BP) రావడానికి కారణాలు ఇవేనని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఆకస్మాత్తుగా బీపీ తక్కువ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
వెల్లుల్లి(Garlic) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
కండోమ్స్ వాడకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులను రాకుండా చేస్తాయి. ఇవి గర్భధారణను నివారిస్తాయి. అయితే చాలా మంది పురుషులు కండోమ్స్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారు పలు సమస్యలను ఎదుర్కొంటారు.
ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో నిమ్స్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అవయవ మార్పిడి ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పేదలకు కిడ్నీ, కాలేయం వంటి ఖరీదైన అవయవ మార్పిడిలు కూడా ఉచితంగా అందుతున్నాయి.
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయని మీరు వినే ఉంటారు. ఈ విషయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సాధారణంగా, మనలో ఎవరూ శరీరానికి సరిపడా ప్రొటీన్ని తీసుకోరు. ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ను పెంచడం లేదా తగ్గించడం అవసరం లేదు.
ఈరోజుల్లో మలబద్దకం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, అనుసరించే లైఫ్ స్టైల్ కారణంగా కూడా మలబ్దకం సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగకపోవడం, ఆకలివేయకపోవడం లాంటివి అనేక సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహారాలు , ముఖ్యంగా డ్రింక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కివీ ఫ్రూట్ అనేది ఏడాది పొడవునా మార్కెట్(Market)లో లభించే పండు. మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలను కలిగి ఉన్నందున దీనిని సూపర్ ఫుడ్(Super Food) గా పేర్కొన్నారు.
ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు.