పూర్వ కాలం నుంచి ఆయుర్వేదంలో వామకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వామ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే పెద్దలు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున వామ తినమని సూచిస్తారు. వాములో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
సాధారణంగా మన ఆరోగ్యం క్షీణించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తాం. ఈ సందర్భంలో డాక్టర్ మనకు మందులు రాస్తారు. మీరు గమనించారోలేదో అన్ని మందులు ఒకే రంగులో ఉండవు, ఒకే ఆకారంలోనూ ఉండు. ఒక్కొక్కటి ఒక్కో రంగు, ఒక్కో షేప్ కలిగి ఉంటాయి. అన్నీ ఒకే రంగులో ఎందుకు ఉండవు..? రంగుకీ జబ్బుకి ఏదైనా సంబంధం ఉందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో మనమూ తెలుసుకుందాం..
మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో ప్రజలు వేగంగా బరువు పెరుగుతున్నారు. అయితే అందరూ ఫిట్గా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి డైటింగ్, ఎక్సర్ సైజ్ లాంటి పద్దతులు పాటిస్తారు. వీటన్నింటి తర్వాత కూడా కొందరు బరువు తగ్గరు.
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా లేదా అనే దానిపై చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈ వీడియోలో దాని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ చుద్దాం.
మహిళలు 40 ఏళ్ల తర్వాత బరువు పెరగడం సర్వసాధారణం.. పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల మహిళలు బరువు పెరుగుతారు. చాలా మంది స్త్రీల పొత్తికడుపు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు పెరిగే వారు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. రోగాలు వచ్చి అవస్థలు పడాలని, ఆస్పతుల చుట్టూ తిరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజుల్లో మనం తీసుకునే ఆహారం మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు తెలీకుండానే మనమంతా కల్తీ ఆహారాలు తీసుకుంటున్నాం. నిజానికి అధికారులు సరిగా తనిఖీలు చేస్తే ఈ కల్తీ బండారం త్వరగా బయటపడుతుంది. కానీ అది సరిగాలేకపోవడం వల్ల కల్తీ రాజ్యం ఏలుతోంది.
సాధారణంగా కార్యాలకు గానీ, హోటల్స్ రెస్టారెంట్లలో భోజనం చేయగానే సోంపు పెడతారు. ఎందుకంటే తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని. సోంపు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను నమిలితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.
ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అరటి పండ్లు తినాలని చాలామంది అంటారు. అరటిపండ్లను తింటే గుండె బలపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు. తక్షణ శక్తి అందడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ అరటిపండును రోజూ తినడం సేఫేనా? అసలు కిడ్నీ జబ్బులు ఉన్న వారు అరటిపండ్లు తినవచ్చా తెలుసుకుందాం.
పెళ్లిళ్లు స్వర్గం(Heaven)లో నిశ్చయం అవుతాయంటారు. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. మన దేశంలో చాలా పెళ్లిళ్లను పెద్దలు కుదుర్చుతారు. పరిచయం ఉన్న వారిని పెళ్లి(Marriage) చేసుకున్నా పెళ్లి తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి.
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది...
ఆకస్మాత్తుగా మీకు మెడ నరాలు లాగడం లేదా మెడ చుట్టూ తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే వాటికి కూడా ఓ కారణముందని డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ(Kalyan Kumar Varma) చెబుతున్నారు. ఇంకా అలాంటి లక్షణాలకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.