హైదరాబాద్ దగ్గరలో గల తుఫ్రాన్ వద్ద ఈత వనం ఉంది. లచ్చగౌడ్ అనే వ్యక్తి వనంలో 2 వేల చెట్లు ఉన్నాయి. వీటి నుంచి ఈత కల్లు, నీరా, కర్జూర కల్లు గీసి అందిస్తారు.
ఈ మధ్యకాలంలో అనేక మందికి ఆకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. ఈ క్రమంలో గుండె పోటు వచ్చే ముందు ఈ సంకేతాలు వస్తాయని Dr. CL Venkat Rao గారు చెబుతున్నారు. అయితే అవెంటో ఈ వీడియోలో చుద్దాం.
ఇంట్లో ఫుడ్ నచ్చడం లేదని హోటల్కి వెళ్తున్నారా..? జర జాగ్రత్త. కొన్ని హోటల్స్ శుచి, శుభ్రత పాటించడం లేదు. రుచి కోసం రంగులు చల్లి, కాచిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిసింది. సో.. ఇంటిపట్టున చక్కని భోజనం ప్రిపేర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీరు ఒక నాసికా రంధ్రం నుంచి శ్వాస(breathe equally) తీసుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. అయితే ఇది ప్రాణాంతకం కాదని, కానీ నాసికా చక్రం వల్ల ఇది సంభవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది మందుల్లోనో లేక వైద్యంలోనో లేదనే నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని అంటున్నారు. మనిషి అధిక ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతమైన జీవితానికి అలవాటుపడ్డప్పుడు ఆరోగ్యం కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు(doctors) చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే వెదర్ రిపోర్ట్ సైతం సూచనలు చేసింది.
వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగేదే.
ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ చల్లని నీరు తాగాలని ఉబలాటపడిపోతూ ఉంటాం. చల్లటి నీరు గొంతులో పోసుకుంటే కలిగే ఆనందమే వేరు. చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, ఈ చల్లని నీరు మనకు తెలియకుండానే మనకు పెద్ద ముప్పు తీసుకువస్తుందని ఏరోజైనా ఊహించారా? నమ్మసక్యంగా లేపోయినా ఇది నిజం.
అధిక రక్తపోటు(blood pressure) వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడి పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఆ క్రమంలో ఎడమ జఠరిక మందం సహా గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు వంటి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.