మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అదే నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది. రెడ్ వైన్ రిలాక్సింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు. ఇది అన్ని వయసుల వారికి మంచిదేనట. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ అనేది నల్ల ద్రాక్షను బలపరిచే పానీయం, దీనిని ఆల్కహాలిక్ పానీయంగా మారుస్తుంది.
మనలో చాలా మంది బాత్రూమ్ ని ఓ స్టారో రూమ్ లా చూస్తారు. పనికి వచ్చేవి, పనికిరానివి ఇలా అన్నింటినీ బాత్రూమ్ లో పెట్టేస్తూ ఉంటారు. టూత్ బ్రష్ దగ్గర నుంచి టవల్ ఇలా చాలా వాటిని ఉంచుతారు. కానీ నిజానికి వాటన్నింటినీ బాత్రూమ్ లో ఉంచొచ్చా..? అసలు బాత్రూమ్ లో ఉంచకూడదని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల(cesarean operations) గురించి కీలక విషయం బయటకొచ్చింది. సిజేరియన్ ఆపరేషన్లలో 2021-22లో 55.53 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
మీరు బ్రేక్ ఫాస్ట్(breakfast) కూడా నాన్ ఫుడ్(non veg) తింటారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఉదయమే ఇక్కడ వేడి వేడి నాన్ వెజ్ వంటకాలు అందుబాటు ధరల్లో మనకు లభిస్తాయి. లొట్టలేసుకుంటూ తినేయచ్చు. అవెంటో ఇక్కడ చుద్దాం.
పనిపై శ్రద్ధ పెట్టలేం.. చిరాకు.. అసహనం వస్తుంది. తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. అయితే తలనొప్పి రాగానే మనమందరం మందులు వేసుకుంటూ ఉంటాం. అయితే, ట్యాబ్లెట్ అవసరం లేకుండా కూడా తలనొప్పిని తగ్గించవచ్చట.
శాకాహార ఆహారం గత కొన్ని సంవత్సరాలుగా చాలా చర్చలో ఉంది. బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు ఈ ఆహారాన్ని అనుసరిస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డైట్ బాగా పాపులర్. దీనినే వేగన్ డైట్ అంటారు. చాలా మంది నటులు శాకాహారి జీవనశైలిని పూర్తిగా స్వీకరించారు. వేగన్ డైట్ అంటే ఏమిటి? ఏ సెలబ్రిటీలు ఈ డైట్ ఫాలో అవుతారో తెలుసుకుందాం.
కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది.
భారత్ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందు సేవించి పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్ లో తయారైన కలుషిత దగ్గు మందు తాగడంతో పదుల సంఖ్యలో చిన్నారులు మరణించారు.