ఈరోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఇబ్బంిది పడుతున్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లోకి వచ్చేవరకు చాలా మందికి తమకు క్యాన్సర్ సోకిన విషయం తెలియడం లేదు. దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు. అయితే, తాజాగా నిపుణులు దీనికి ఓ పరిష్కారం తీసుకువచ్చారు. కేవలం ఒక్క బ్లడ్ టెస్టుతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.
మీరు విపరీతంగా మద్యం తాగుతున్నారా? అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగే వ్యక్తులు జీవితంలో తరువాత కండర ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహాల్ను వినియోగించే వారి కండర ద్రవ్యరాశిలో అత్యధిక నష్టం కలిగి ఉంటుందని, ఇది మధ్య వయస్సులో బలహీనతకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొత్తం రోజుకు ఒక బాటిల్ వైన్ లేదా దాదాపు ఐదు పింట్ల బీర్...
సాధారణంగా అనేక మంది ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అధిక కెఫీన్ ఆధారిత పానీయాలు(tea and coffee) స్వీకరిస్తారు. అయితే అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇయర్ బడ్స్ పెట్టుకొని కంటిన్యూగా మ్యూజిక్ విన్నారనుకొండి అంతే సంగతులు. మీ వినికిడి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. గోరఖ్పూర్లో ఓ యువకుడికి ఇలానే జరిగింది.
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ పరిస్థితి ఎలా మారిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. ఈ కరోనా ధాటికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాంటి సమయంలో మరో కొత్త రకం వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.
నేరేడు పండ్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే బరువు తగ్గడం, చర్మం కూడా మెరిసిపోతుందట. జీర్ణ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఎఫ్బికె గేమ్స్కు భారత యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమయ్యాడు. శిక్షణ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీరజ్ చోప్రా ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘కండరాల నొప్పితో బాధపడుతున్నా.. వైద్యబృందం సూచన మేరకు ఎఫ్బికే గేమ్స్నుంచి వైదొలుగుతు...
నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం. పని భారం కారణంగా ఒత్తిడి అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఒత్తిడి శరీరం, మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది అలసట, కండరాల నొప్పి, ఛాతీ నొప్పి, లైంగిక ఆరోగ్యం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి లేకపోవడం, కోపం, చిరాకు వంటి సమస్యలను కలిగిస్తుంది.
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అదే నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది. రెడ్ వైన్ రిలాక్సింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు. ఇది అన్ని వయసుల వారికి మంచిదేనట. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ అనేది నల్ల ద్రాక్షను బలపరిచే పానీయం, దీనిని ఆల్కహాలిక్ పానీయంగా మారుస్తుంది.
మనలో చాలా మంది బాత్రూమ్ ని ఓ స్టారో రూమ్ లా చూస్తారు. పనికి వచ్చేవి, పనికిరానివి ఇలా అన్నింటినీ బాత్రూమ్ లో పెట్టేస్తూ ఉంటారు. టూత్ బ్రష్ దగ్గర నుంచి టవల్ ఇలా చాలా వాటిని ఉంచుతారు. కానీ నిజానికి వాటన్నింటినీ బాత్రూమ్ లో ఉంచొచ్చా..? అసలు బాత్రూమ్ లో ఉంచకూడదని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..
తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల(cesarean operations) గురించి కీలక విషయం బయటకొచ్చింది. సిజేరియన్ ఆపరేషన్లలో 2021-22లో 55.53 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.