Bala Krishna : గత కొన్ని రోజులుగా నందమూరి తారకరత్న పరిస్థితి ఎలా ఉంది.. హెల్తే అప్డేట్ ఏంటని.. టెన్షన్ పడుతునే ఉన్నారు అభిమానులు. పాదయాత్రలో కుప్పకూలిపోయిన తారకరత్నకు.. ముందుగా అస్వస్థత అన్నారు.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అన్నారు.. కానీ చివరకు పరిస్థితి విషమన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఎకో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లాలని యత్నించారు. కానీ...
చాలా మందికి చద్దన్నం(Leftover Rice) అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ చద్దన్నం తింటే అనేక ప్రయోజనాలు(Benefits) కలుగుతాయని చాలా మందికి తెలియదు. రాత్రి మిగిలిన అన్నాన్ని(Leftover Rice) పొద్దున్నే తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
జీవితంలో ‘టీ’ (Tea) ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. పొద్దు పొడిచే వరకు తాగుతూనే ఉంటాం. టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్స్ చెబుతున్నారు. ఎక్కువ టీ తీసుకుంటే గ్యాస్ (gas) వస్తోందని.. కాస్త దూరంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల (3 cups) వరకు అయితే ఫర్లేదు.. కానీ అంతకుమించి తీసుకుంటేనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
ఈ రోజుల్లో ఎక్కువ మందికి గుండె జబ్బులు( Heart Diseases) వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కొందరు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్(Heart attack)తో ప్రాణాలు వదులుతున్నారు. జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా నాశనమవుతోంది. అందుకే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల( Heart Diseases)ను నివారించొచ్చు.
ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.
నేటి రోజుల్లో చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్థూలకాయం, డయాబెటిస్(Diabetes), బీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి తీవ్రంగా హాని కల్గిస్తున్నాయి. అందుకే పరిమితంగానే వాటిని తీసుకోవడం మంచిది.
ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. అనారోగ్య సమస్య(Health Problems) లను కొని తెచ్చుకుంటున్నారు. మన జీవన శైలిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మంచి ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం. రోజూ పోషకాలతో కూడిన హెల్తీ ఫుడ్(Healthy Food) తినడం అలవాటు చేసుకోవాలి.
నేటి రోజుల్లో మంచి ఆహారం(food) తీసుకోవడంలో అందరూ వెనకబడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వింటర్ సీజన్ ముగుస్తోంది. ఇక వేసవి సీజన్ దగ్గర పడుతోంది. మారుతున్న సీజన్కు అనుగుణంగా మనం కొన్ని రకాల ఆహారాలు(food) తీసుకోవాలి.
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
మద్యం తాగే అలవాటు లేనివారు చాలా తక్కువ. ఎక్కువ మంది ఏదైనా అకేషన్ సందర్భంగా తీసుకుంటారు. కానీ కొంతమంది మద్యం లేకుండా ఒకరోజు కూడా ఉండలేరు. అధిక మద్య సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మనం సజీవంగా ఉండేందుకు సహాయపడే 500కు పైగా ముఖ్య విధులను కాలేయం నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు శీఘ్రశక్తిని ఇవ్వడం, గ్లుకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, శరీరం నుండి విషపదార్థాలు తొలగించడం, ఇన్పెక్షన్తో పోర...
కేరళ సర్కారు ఒక ఆదర్మనీయమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్దినులు నెలసరి సమయంలో శారీరక ,మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కనుక ఆ సమయంలో వారు కళాశాలలకు హాజరు కాకపోయినా ఫర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టింది. ...
ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందులోనూ ఇప్పుడు ఎక్కువ మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. అధిక బరువుతో చాలా మంది సతమతమవుతున్నారు. కొందరైతే తమ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకొందరైతే ఆపరేషన్లు చేసుకుని ప్రాణాపాయ స్థితికి కూడా చేరుతున్నారు. మరి అలాంటివారు ఇకపై...
భారత్ లో తయారు చేసిన దగ్గుమందు తీసుకొని ఉజ్బెకిస్థాన్లోని కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో మనదేశంలో తయారు చేస్తున్న రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్లను ఉజ్బెకిస్థాన్లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిం...
డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణీకులకు కోవిడ్ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకు వస్తోంది. కరోనా వైరస్ BF7 చైనాలో కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వేరియంట్ కాదని, నాలుగు వైరస్ వేరియంట్స్ కారణంగా చైనా కరోనాతో అతలాకుతలమవుతోందని వెల్లడైంది. చైనా అధికారిక డేటా ప్రకారం ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా 5231 కేసులు వెలుగు చూశా...
భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సీన్ను అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తమ ఇన్ట్రాన్సల్ కోవిడ్ 19 వ్యాక్సీన్ ఇన్కోవాక్(iNCOVACC) డోస్ ధరను రూ.800గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది. అయితే ఇది ప్రయివేటు మార్కెట్ ధర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డోస్ ధర రూ.325గా పేర్కొంది. దీనిపై 5 శాతం జీఎస్టీ ఉంటే కనుక డ...