Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేరవకొండకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. కరెక్ట్గా చెప్పాలంటే.. గీతాగొవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు విజయ్. అయితే లైగర్తో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు.
Akkineni Akhil : ఇప్పటివరకు చేసిన సినిమాల్లో.. చాలా వరకు సాఫ్ట్గానే కనిపించాడు అక్కినేని అఖిల్. కానీ ఏజెంట్ మూవీ కోసం బీస్ట్ లుక్లోకి మారిపోయాడు. ఇప్పటికే సాలే నహీ.. వైల్డ్ సాలే బోల్.. అని టీజర్తో చెప్పకనే చెప్పేశాడు. అసలు ఏజెంట్ మూవీలో అఖిల్ మేకోవర్ చూసి.. ఇది కదా కటౌట్ అంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు.
Ram Charan Dance : ఆర్సీ 15 షూటింగ్ ఉందంటే చాలు.. లీకులు ఆటోమేటిగ్గా బయటకొచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు శంకర్ సినిమాలకు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు సెట్లో ఏం జరుగుతుందో.. అక్కడున్న వారికి తప్పా.. ఇంకెవరికి తెలియదు. కానీ ఆర్సీ 15 మాత్రం అలా కాదు.
Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ సార్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ.. ఫిబ్రవరి 17న థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో సార్ పై మంచి బజ్ ఏర్పడింది.
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓడెల అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత.. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని అంటున్నారు.
Mahesh Babu : ఇండస్ట్రీలో పుకార్లు ఊరికే పుట్టవు.. ఏదైనా గాసిప్ వచ్చిందంటే.. ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉందనే అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఫేక్ వార్తలొచ్చినా.. దాదాపుగా పుకార్లు నిజమైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి.
Jr.NTR : ఎట్టకేలకు ఎన్టీఆర్ 30ని ఈ నెల 24న గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతో 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అంటున్నారు.
Mahesh-Rajamouli : ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలె ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ఫిల్మ్ కావడంతో.. ఎస్ఎస్ఎంబీ 28 అదిరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు.
NTR-Trivikram : 'అరవింద సమేత'లో స్టార్టింగ్లోనే గూస్ బంప్స్ తెప్పించి.. నందమూరి ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సినిమా మొత్తానికి ఈ ఒక్క ఫైట్ చాలని అన్నారు. సినిమా కూడా హిట్ అయింది. దాంతో వెంటనే మరోసారి తారక్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అన్నారు.
Ram Pothineni ఇస్మార్ట్ శంకర్ నయా లుక్ అదుర్స్ అనేలా ఉంది. రామ్ పోతినేని పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకు ముందు ఎనర్జిటిక్ స్టార్ని ఇలాంటి కిర్రాక్ లుక్లో చూడలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
Amigos Movie మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడిని ఇండస్డ్రీకి పరిచయం చేసి.. బింబిసారతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. దాంతో అమిగోస్ పై అంచనాలు గట్టిగా ఏర్పడ్డాయి. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుండడం..బింబిసార లాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో.. అమిగోస్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.
Avatar Movie Director జేమ్స్ కామెరాన్ అవతార్ సృష్టి గురించి అందరికీ తెలిసిందే. 2009లో అవతార్ అనే సరికొత్త వరల్డ్ క్రియేట్ చేసి.. సంచలనం సృష్టించాడు జేమ్స్. పండోరా అనే సరికొత్త గ్రహం పైకి తీసుకెళ్లాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram Movie) హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha)' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2(Geetha Arts) బ్యానర్పై బన్నీ వాసు నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ సాంగ్(Song Release ను రిలీజ్ చేసింది.
Samantha : స్టార్ బ్యూటీ సమంత కొంత కాలం మయొసైటీస్ అనే వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మడు పూర్తిగా కోలుకుంది. దాంతో కమిట్ అయిన ప్రాజెక్ట్ లపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతోంది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకె రూపొందిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్త...
‘కేరింత’(Kerintha) ఫేమ్ పార్వతీశం హీరోగా జష్విక హీరోయిన్గా నటిస్తోన్న సినిమా ‘తెలుసా మనసా’. ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై వర్ష - మాధవి రూపొందించారు. మూవీ(Movie)కి వైభవ్ దర్శకత్వం వహించాడు. పల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే యువకుడి ప్రేమకథ(Love Story)ను అద్భుతంగా చూపించనున్నారు. ఈ మూవీలో మల్లి బాబు అనే పాత్రలో పార్వతీశం(Parvateesam) ఒదిగిపోయాడు.