• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Breaking: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి షాక్..స్టే నిరాకరణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...

May 2, 2023 / 05:48 PM IST

Accident: పల్టీ కొట్టిన పోలీస్ వాహనం..ఎస్సై, డ్రైవర్ స్పాట్ డెడ్

విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళ్తున్న అధికారులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్(accident) సంభవించింది. ఈ క్రమంలో ఎస్సై, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటుచేసుకుంది.

May 2, 2023 / 05:24 PM IST

Fake Call Centreను పట్టించిన ఫుడ్ ఆర్డర్ డెలివరీ.. నేరస్తుల అరెస్ట్

రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.

May 2, 2023 / 02:16 PM IST

Tillu Tajpuriya : తీహార్ జైలులో గ్యాంగ్​ వార్​.. గ్యాంగ్ స్టర్ హత్య

దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తోటి గ్యాంగ్‌స్టర్లు అతడిని కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

May 2, 2023 / 10:47 AM IST

Pulivendulaపై జగన్ భయం.. బీటెక్ రవిపై కేసు నమోదు

టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తుంటే ఆదివారం బీటెక్ రవి అడ్డుకున్నారు. తన అనుచరులతో వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై నిలదీశారు. ఆ స్థలం తమదేనంటూ వైసీపీ నాయకులు అబద్ధాలకు తెరలేపారు.

May 2, 2023 / 02:35 PM IST

Fire Accident: దారుణం..ఒకే కుటుంబంలోని నలుగురు బాలికలు సజీవదహనం!

బీహార్‌లో ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు బాలికలు సజీవ దహనం అయిన ఘటన చోటుచేసుకుంది.

May 2, 2023 / 10:25 AM IST

Tuni రైలు దగ్దం కేసులో ముద్రగడకు ఊరట.. కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు

తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు (vijayawada railway court) కొట్టివేసింది. ఈ కేసును రైల్వే పోలీసులు సరిగా విచారించలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదని కేసు కొట్టివేసింది.

May 1, 2023 / 06:55 PM IST

Apps Banned: మరో 14 యాప్‌లను నిషేధించిన కేంద్రం

జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.

May 1, 2023 / 05:49 PM IST

Graveyard పంజాగుట్ట స్మశానవాటిక వద్ద యువతి హల్ చల్..!

పబ్లిక్‌లో న్యూసెన్స్ చేయడంపై యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు.

May 1, 2023 / 12:30 PM IST

Mangos కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగుపాటు.. అక్కడికక్కడే నలుగురు

మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన  నలుగురు చిన్నారులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

May 1, 2023 / 11:07 AM IST

Vizag Kidney Rocket Case: విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు(Vizag Kidney Rocket Case)లో ఓ వైద్యుడు సహా ఆరుగురు దళారులను పోలీసులు అరెస్ట్(6 members Arrest) చేసినట్లు వెల్లడించారు.

April 30, 2023 / 04:47 PM IST

Breaking: ఎమ్మెల్యే భవానీ భర్త అరెస్టు

ఏపీలోని రాజమహేంద్రవరం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే భవానీ(MLA Bhavani) భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్స్ విషయాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నెల రోజుల క్రితమే ఆదిరెడ్డి శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మార్గాని భరత్(mp bharath)...

April 30, 2023 / 01:20 PM IST

Breaking: గ్యాస్ లీక్.. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మృతి!

పంజాబ్‌(punjab)లోని లూథియానా(ludhiana)లో ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్(milk factory Gas leak) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. 11 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. మరోవైపు...

April 30, 2023 / 12:56 PM IST

Telangana University:లో 140 మంది తొలగింపు..వీసీ డబ్బులు ఇవ్వాలని ఆందోళన

తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో అక్రమాలు జరిగాయాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ వద్ద వీసీ(VC) డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని...ఇప్పడు తమను తొలగిస్తే ఎలా బతకాలని మండి పడుతున్నారు.

April 30, 2023 / 10:24 AM IST

Building collapse: కూప్పకూలిన రెండస్తుల భవనం.. ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు

రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.

April 30, 2023 / 07:18 AM IST