ఆదివారం తెల్లవారుజామున ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ఆ క్రమంలో ఏపీలోని కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయక గుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ్యత్యువాత చెందారు. మరణించిన వారిలో లారీలో ఉన్న డ్రైవర్ చుక్కల శేఖర్(28), క్లీనర్ నాగేంద్ర(23), గుడిలో నిద్రపోతున్న సోము లక్ష్మణ రావు(48) ఉన్నారు.
ఒడిశా ప్రమాద మృతులకు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని.. రక్తదానం చేయాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.
హీరోయిన్ అయ్యే లక్షణాలు మీ కూతురిలో ఉన్నాయని చెప్పాడు. అయితే శరీరంలో కొన్ని మార్పులు జరగాలని.. బొద్దుగా తయారుకావాలని చెప్పాడు. దీంతో ఆ తల్లిలో అనూహ్య మార్పులు వచ్చాయి. అతడి మాటలు నమ్మి శరీరంలో అవయవాల ఎదుగుదల కోసం ప్రమాదకరమైన ఇంజెక్షన్లు కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించింది.
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్ల...
Anantapur: అనంతపురంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును ఓ దొంగ మండపం నుంచే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటుచేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెగిపడిన చేతులు, కాళ్ళు, రక్తంతో తడిసిన శరీరాలు, వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తుల శరీరాలు... ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చిత్రాలు ఏదో చెబుతున్నాయి.
శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్లో పట్టాలు తప్పిన మరో రైలు కోచ్లను ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఇంకా బోగీల్లో చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఏడు దారి మళ్లించబడ్డాయి. ఒక రైలు పాక్షికంగా రద్దు చేయబడింది. దీంతోపాటు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
ఒడిశాలో మూడు ట్రైన్లు ఢీకొన్ని ఘటనలో సుమారు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
ఉత్తర అమెరికా జాలిస్కో రాష్ట్రం గాడలాజారలో రోజుకొకరు చొప్పున మిస్ అవుతున్నారు. గాడలాజార కాల్ సెంటర్ సమీపంలో గల ఓ లోయలో 45 బ్యాగులు కనిపించాయి. ఏంటా అని తెరచి చూస్తే.. అందులో శరీర భాగాలు కనిపించాయి.
వాహనాలు నడిపేటప్పుడు వెనుకాముందు ఒకసారి చూసుకోవాల్సిందే. మొన్ననే పార్కింగ్ ప్రదేశంలో కారు పెడుతుండగా ఓ చిన్నారి కారు కింద నలిగి చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ డ్రైవర్ (Driver) రోడ్డు మీద అకస్మాత్తుగా డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం (Two Wheeler) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ (Hyderabad)లోని ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. చదవండి: FIRలో స...
ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ షర్ట్ లాగారు. శ్వాస ప్రక్రియ పరిశీలిస్తానని చెప్పి నా ఛాతీపై, ఉదరంపై అభ్యంతరకరంగా తాకాడు. ఓసారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు. దానివల్ల ఫిట్ ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు
కర్ణాటకలోని మంగళూరు(Mangaluru) శివార్లలోని సోమేశ్వర్ బీచ్లో జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఇక్కడ తమ హిందూ మహిళా స్నేహితురాళ్లతో కాలక్షేపానికి వచ్చిన ముగ్గురు ముస్లిం విద్యార్థుల(Muslim students)పై ఆరుగురు దుండగులు దాడి చేశారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.