సికింద్రాబాద్లోని అల్వాల్(alwal) పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఓ యువతి తన కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఆ కారు డ్రైవింగ్ చేసిన యువతిని పోలీసులు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు.
అంతసేపు తమతో ఆడుకుంటున్న పిల్లాడు అంతలోనే కన్నుమూయడంతో ఆ తల్లి (Mother) కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా బ్యాటరీ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ హైకోర్టు గేట్ దగ్గర యువకుడి హత్య గేట్ నంబర్ ఆరు దగ్గర చోటుచేసుకున్న ఘటన అందరూ చూస్తూ ఉండగానే నడిరోడ్డుపైనే హత్య చేసిన ఆగంతకుడు రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు
అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఒక్కసారిగా బొలెరో అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ బాలిక కూడా ఉంది.
బైకులతో విన్యాసాలు చేస్తూ తన యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. అతనికి దాదాపు 1.2 మిలియన్ల సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. చనిపోవడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.
దేశంలోని దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు(Airports) అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం(Gold), డ్రగ్స్(Drugs) వంటి వాటిని విదేశాల్లో తెచ్చి మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు(Gold Proc) చుక్కలను అంటుతున్నాయి.
ఆంధ్రాలో రూ.40 లక్షలకు పైగా విలువైన ఎర్రచందనం కలప(red sandalwood)ను అక్రమంగా తరలిస్తున్న 16 మందిని పోలీసులు(police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 160 కేజీల ఎర్ర చందనం కలపను స్వాధీనం చేసుకున్నారు.
వాప్కోస్ మాజీ సీఎండీ(former CMD gupta) ఇళ్లపై ఆకస్మాత్తుగా సీబీఐ(CBI) దాడులు నిర్వహించగా..పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. దీంతోపాటు మాజీ సీఎండీ, అతని భార్య రీమా సింగల్, అతని కుమారుడు గౌరవ్ సింగల్, అతని కోడలు కోమల్ సింగల్లపై కేసు నమోదు చేశారు.
ఓ పోలీస్ అధికారిని పలువురు దుండగులు 20 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించారు. ఆ క్రమంలో అతను ఇవ్వలేదు. దీంతో కోపంతో వారిలో ఓ వ్యక్తి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ క్రమంలో కోమాలోకి జారుకున్న ఆ అధికారి ఇటీవల మరణించారు. ఈ సంఘటన 1990లో చోటుచేసుకుంది.
వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకపోతే బాధితులతోపాటు అప్పు ఇచ్చిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పరిస్థితిని బట్టి కొంత మంది వాగ్వాదానికి దిగుతూ తమ రుణం తీర్చాలని కోరుతారు. ఇంకొంత మంది సున్నితంగా అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా తాను ఇచ్చిన డబ్బులు ఓ మహిళ సమాయానికి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా యాసిడ్ దాడి(Acid attack) చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...
విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళ్తున్న అధికారులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్(accident) సంభవించింది. ఈ క్రమంలో ఎస్సై, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటుచేసుకుంది.
రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.