బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులోనే బీర్, వైన్ సేవించేందుకు అనుమతులు ఇవ్వగా.. ఇప్పుడు తగిన ఫీజు చెల్లించి 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునేందుకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. రెండు బోగీలు దగ్ధం అయ్యాయి.
ట్విట్టర్ డేటాను ఉపయోగించుకొని థ్రెడ్స్ యాప్ ను తయారు చేసినట్లు ఎలాన్ మస్క్ తరపు న్యాయవాది అలెక్స్ స్పిరో మెటా సంస్థకు లేఖ రాశారు. తమ ఉద్యోగస్తులను నియమించుకొని ఈ యాప్ ను క్రియేట్ చేసినట్లు ఆరోపించారు. సరైన వివరణ ఇవ్వకుంటే కోర్టులో దావా వేస్తామంటు లేఖలో హెచ్చరించారు.
టమాటాల రేట్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. కేజీ టమాటా ఏకంగా రూ.250కి చేరింది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ ప్రాతంలో ప్రస్తుతం కిలో టమాటా రూ. 250 పలుకుతోంది. మరోవైపు ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 నుంచి 200 వరకు ఉన్నట్లుగా అక్కడి వినియోగదారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా ప్రియమైందని కూరగాయల విక్రయదారులు అంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బం...
ఛత్తీస్గఢ్లో భారత ప్రధానమంత్రి బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన బస్సు వెనుక నుంచి ఓ టిప్పర్ లారీని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది.
తమిళనాడులోని కోయంబత్తూరు సర్కిల్ డీఐజీ పోలీస్ ఆఫీసర్ విజయకుమార్(Vijayakumar) ఈరోజు ఉదయం రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంటి అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
నారా లోకేష్ ఆరోపణలపై ప్రమాణం చేసిన అనిల్ కుమార్ వెంకటేశ్వరపురం తిరుమలేశుని ఆలయంలో ప్రమాణం చేసిన అనిల్ కుమార్ తనకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నాని ఇటీవల లోకేష్ ఆరోపణ లోకేష్ ను ప్రమాణం చేయడానికి రమ్మన్నా కూడా రాలేదని చెప్పిన అనిల్ లేఅవుట్లలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న అనిల్ కుమార్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కాకుండా తనకు రూ.10 కోట్ల మాత్రమే ఉందని వెల్లడి తాను చెప్పిన విధంగా ప్రమాణం చేశానని...
ఈరోజు(జులై 7న) MS ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ హైదరాబాద్లో 52 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీలో సైతం 77 ఫీట్ల కటౌట్ ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ వనపర్తి జిల్లా అమరచింత కస్తుర్భా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి సాంబార్, వంకాయ కూరతో భోజనం చేసిన వారికి అర్ధరాత్రి కడుపులో మంటతోపాటు వాంతులు అయ్యాయి. అయితే ఆ విద్యాలయలంలో ఒక్కరే టీచర్ ఉన్న క్రమంలో వారిని పట్టించుకోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఉదయానికి వారి పరిస్థితి మరింత తీవ్రం కావడంతో వెంటనే పలువురి సాయంతో వారిని ఆత్మకూరు ...
ఇన్నాళ్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్ను.. నిన్న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ప్రభాస్ మాస్ కటౌట్ని సలార్లో చూపించబోతున్నానని.. టీజర్తో క్లియర్ కట్గా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా టాప్ ట్రెండింగ్ వేరే ఉంది.
ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఇంకా 9 నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున నెమ్మదిగా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కొత్త పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Ponguleti srinivas reddy) గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM Jagan mohan red...
ఈరోజు(july 7th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
విషవాయువులు లీకైన ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.